దీర్ఘకాలికంగా అపరస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఫ్యాష్టో

0
142

దీర్ఘకాలికంగా అపరస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు షేక్ జాబీర్ ప్రధాన కార్యదర్శి గఫార్ ఖాన్ డిమాండ్ చేశారు ఫ్యాక్టో ఆధ్వర్యంలో రేపు జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల రాయచోటిలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సన్నాక సమావేశంలో వారు మాట్లాడుతూ 12వ పిఆర్సిని వెంటనే నియమించాలని 29 మద్యంతర మృతి ప్రకటించాలని పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలని సంబంధిత సెలవులను నగదును వెంటనే చెల్లించాలని డిమాండ్స్ తో బాలుకో ఉన్నత పాఠశాల నందు గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు నిరసన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అంకం శివారెడ్డి రవిశంకర్ పల్లం రామచంద్ర సివి రమణ నాగమణి రెడ్డి హరిబాబు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
సీయం దిష్టిబొమ్మ దహనం అడగింపు
సిట్ విచారనాకు వ్యతిరేకంగా సియం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడనికి brs నాయకులు ఆదివారము...
By Sadaq Sadaq 2026-02-01 11:23:02 0 246
Andhra Pradesh
“⚡ ఉరుములు మెరుపులతో వర్షం బీభత్సం… జాగ్రత్తగా ఉండండి!” AP
“ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది… మెరుపులు మెరుస్తూ, గర్జనలు...
By Thokala Sivaji 2026-03-29 13:24:14 0 425
Telangana
ఆరెకుల సంఘం నూతనకార్యవర్గం
  వరంగల్ జిల్లా  ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు గీసుగోండ మండలo...
By Gujile Ramu 2026-04-23 07:39:34 0 188
Andhra Pradesh
Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 20 గంటలు.
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ వైకుంఠం కాంప్లెక్స్ దాటి శిలాతోరణం వరకు క్యూలైన్లు...
By Pagadala Venkateswar 2026-02-21 04:38:33 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com