మదర్స్ డే రోజున వరంగల్ జిల్లాలోని మలుగు రోడ్ జంక్షన్ వద్ద విగ్రహావిష్కరణ

0
106

WGL: కొండంత కష్టాన్ని మోసేది.. కొండంత ప్రేమను పంచేది..!

భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున 

భూగోళానికి భూమి అనే స్త్రీ పేరు ఉంది. ఎందుకంటే మోయగల శక్తి, సహనం వారికే ఉంటుంది గనుక. అందుకే ప్రతి తల్లి కొండంత కష్టాన్ని తను దాచుకొని, అంతులేని ప్రేమను తన బిడ్డలకు పంచుతుంది. వరంగల్ ములుగు రోడ్డు జంక్షన్లో తలపై కట్టెల మోపు, చేతిలో నీటి డబ్బా, వీపుకి వెనక భాగంలో తన పసిబిడ్డను మోస్తున్న అమ్మ విగ్రహ రూపం చూపరులకు వారి తల్లి గుర్తుకు వచ్చేలా చేస్తోంది....

# మదర్స్ డే 'శుభాకాంక్షలు తెలపడం జరిగింది

Search
Categories
Read More
Andhra Pradesh
బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిని కలిసిన కుల సంఘ నాయకులు
సర్వ శాంతి -విశ్వ శాంతి'- ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి విశ్వ గురు బసవన్న జయంతి...
By Boya Dasthagiri 2026-04-11 00:36:45 0 149
Andhra Pradesh
పుంగనూరు: ఫల అలంకారంలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణ ప్రజల కల్పవృక్షంగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా,...
By Kothuru Murali 2026-05-08 14:22:52 0 126
Telangana
సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధం
మేడారంలో తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు   తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కడా...
By Pinnehasan Odela 2026-01-14 18:09:55 0 185
Andhra Pradesh
మదనపల్లె: భూ వివాదంపై సబ్ కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతుల ధర్నా.
మదనపల్లి నక్కలదిన్నె తండాకు చెందిన 39 మంది గిరిజన రైతులు సోమవారం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఎదుట...
By Pagadala Venkateswar 2026-02-24 07:17:13 0 151
Andhra Pradesh
Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-20 14:05:57 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com