మదనపల్లె: కబ్జా కాకుండా నా స్థలాన్ని కాపాడండి: స్వర్ణలత.
Posted 2026-06-12 04:29:21
0
69
మదనపల్లె పట్టణంలోని పాతకచేరి వీధికి చెందిన కరమల స్వర్ణలత, తనకు చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, 13.5×25 అడుగుల ఇంటిని కొనుగోలు చేసి, మున్సిపల్ అనుమతితో కొత్త నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అయితే, ఇంటి వెనుక నివసిస్తున్న శ్రీనివాసులు స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని తన ఆస్తిని రక్షించి న్యాయం చేయాలని స్వర్ణలత కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెద్దపల్లి : ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య...!
ఓదెల మండలం శానకొండ గ్రామానికి చెందిన కోదాటి రాకేష్ రావు 36 వ్యాపారంలో అధిక నష్టాలతో మానసిక...
Chakka Snehith: A New Dawn for Indian Policing
The Path of Purpose: Chakka Snehith’s Journey to the Indian Police Service:
From Academic...
హైదరాబాద్ కాలేజ్ లో దారుణ ఘటన .|
హైదరాబాద్ : పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు.
అవమానం తట్టుకోలేక విద్యార్థిని...
Monsoon Revival Set to Boost Kerala's Economy
The revival of the southwest monsoon is expected to provide a significant boost to Kerala's...
పాలకుర్తి : ప్రేమ వ్యవహారంలో హత్య... నిందితుడి అరెస్ట్
పాలకుర్తి మండలం పూటూరు గ్రామానికి చెందిన బూతు సుమలతను ప్రేమ వ్యవహారంలో స్వామి అనే...