పుంగనూరు: మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన ఎంపీలు

0
124

రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం బుధవారం జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్ పర్సన్ జస్టిస్ సుబ్రమణ్యంను కలిసి ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు, సాల్మన్ రాజు హత్య వంటి అంశాలను వారు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో సహా ఇతర నేతలు సంఘటనలకు సంబంధించిన ఆధారాలను జస్టిస్ సుబ్రమణ్యంకు అందజేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
అసంపూర్తిగా బీటీ రోడ్డు పనులు
దస్తురాబాద్, డిసెంబర్ 28 మారు మూల గ్రామాలకు మెరుగైన రోడు సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎ ఎస్...
By Mitappaly Shiavji 2025-12-29 01:15:06 0 400
Andhra Pradesh
నిమ్మనపల్లి లో తాగునీటి కోసం ఘర్షణ – నలుగురికి గాయాలు.
మంగళవారం నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లె పంచాయతీ కత్తిరివాండ్లపల్లెలో తాగునీటి వివాదం...
By Pagadala Venkateswar 2026-04-01 04:54:52 0 112
Andhra Pradesh
Nitin Gadkari: ఏపీకి శుభవార్త చెప్పిన నితిన్ గడ్కరీ.
Andhra   Gadkari good news for Andhra Pradesh మచిలీపట్నం పోర్టుకు రూ. 573.77 కోట్లతో...
By Pagadala Venkateswar 2026-02-06 04:48:14 0 119
Telangana
Arrive Alive లో భాగంగా హెల్మెట్ల పంపిణీ - "పోలీసులు మీకోసం"లో ఆదివాసి మహిళలకు కుట్టు మిషన్లు
కుమురం భీమ్ జిల్లా కేరమేరి మండలం జోడేఘాట్‌లో ఆదివాసి వీరుడు కొమురం భీం విగ్రహానికి రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-04-12 16:20:41 0 106
Telangana
తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు!
హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం ఆదివారం రాజకీయ సందడితో కిటకిటలాడింది. ...
By Ponnala Srinivasrao 2026-04-19 12:19:35 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com