నిజామాబాద్

0
98

పశ్చిమ బెంగాల్ నేల మార్పు కోరుకుంది.. అస్సాం స్థిరత్వాన్ని ఎంచుకుంది.. పుదుచ్చేరి కూటమిశక్తికి నిదర్శనంగా నిలిచింది.. 

మూడు రాష్ట్రాల్లో విడుదలైన ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో నిర్వహించిన సంబరాల్లో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తో కలిసి పాల్గొనడం జరిగింది. పశ్చిమ బెంగాల్ లో ప్రజల తీర్పు ఓ చరిత్ర. భవిష్యత్తులో తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరవేయడం కాయం.

Search
Categories
Read More
Andhra Pradesh
100 రోజుల ప్రణాళిక,!! సెట్కూర్ CEO
కర్నూలు : వంద రోజుల ప్రణాళిక అమలు కావాలి: సెట్కూరు సీఈఓ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్ఏపీ క్యాంప్...
By Hari Krishna 2025-12-21 14:02:53 0 146
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరులో రేపు అనగా 8 తేదీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభివృద్ధి పనుల శంకుస్థాపన
శనివారం, మార్చి 8, 2026న ఉదయం 11:30 గంటలకు పుంగనూరు టౌన్ మార్కెట్ నందు పలు అభివృద్ధి మరియు...
By Kothuru Murali 2026-03-07 12:43:37 0 117
Andhra Pradesh
టీటీడీ భక్తులకు శుభవార్త
Ttd Annadanam Twice Daily In All Temples: ఏపీ సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాల్లో మార్చి నెలాఖరు...
By Pagadala Venkateswar 2026-01-21 09:35:08 0 128
Andhra Pradesh
నందవరం మండల కేంద్రాన్ని పరిశీలించిన బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
నందవరం మండల కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించి నీటి భద్రత...
By Boya Dasthagiri 2026-04-10 01:20:52 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com