బీజేపీ సింగరేణి భరోసా కార్యక్రమన్ని అడ్డుకున్న పోలీసులు

0
198

మంచిర్యాల జిల్లా :  సింగరేణి లో జరుగుతున్న అవకతవకల పై సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ OCP సందర్శనకు వెళ్తున్న ఈరోజు బీజేపీ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణ రెడ్డి , పాల్వాయి హరీశ్ బాబు , పైడి రాకేష్ రెడ్డి , శ్రీ రామారావు పటేల్ , శ్రీ ధనపాల్ సూర్యనారాయణ గుప్తా  మరియు ఎమెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డిని ఓపెన్ కాస్ట్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యేలు మరియు ఎమెల్సీ లను అడ్డుకోవడంతో జరిగిన తీవ్ర తోపులాట జరిగిన అనంతరం పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంతో బీజేపీ శ్రేణులు పోలీస్ వాహనాలను అద్దుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లో చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ నాయకులను అడ్డుకున్నారని . కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకున్న సింగరేణి సొమ్ము కక్కించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
జాతీయస్థాయిలో వేములవాడ ఉపాధ్యాయురాలు ప్రతిభ
భారతి ఎయిర్‌టెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉపాధ్యాయుల టీఎల్‌ఎం...
By Kodam Prasad 2026-04-10 01:44:44 0 266
Andhra Pradesh
కేంద్రీయ విద్యాలయం, మదనపల్లిలో అడ్మిషన్లు ప్రారంభం.
మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి....
By Pagadala Venkateswar 2026-03-21 06:05:04 0 198
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : పిడుగుపాటుకు వృద్ధుడు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని గొంగివారిపల్లె పంచాయతీ, పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య...
By Kothuru Murali 2026-05-17 17:41:22 0 76
Telangana
నిజామాబాద్: నూతనబస్టాండ్ నిర్మాణానికీ ఎమ్మెల్యే వినతి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిబస్‌స్టాండ్     ప్రయానికుల సౌకార్యాల...
By Sadaq Sadaq 2026-03-24 18:58:47 0 169
Telangana
బాబు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే.|
"బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్న మర్రి రాజశేఖర్ రెడ్డి" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-06 11:48:04 0 71
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com