మదనపల్లె: రహదారి దుస్థితిపై స్థానికుల ఆగ్రహం.

0
58

మదనపల్లెలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కోమటివాని చెరువుపై ఉన్న రహదారి అధ్వాన్న స్థితిపై స్థానికులు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు మరమ్మతులు చేయాలని పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. గుంతలతో నిండిపోయిన ఈ మార్గంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బహుజన యువసేన సభ్యులు స్వయంగా ముందుకు వచ్చి గుంతలను పూడ్చి తాత్కాలికంగా రహదారిని సరిచేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Search
Categories
Read More
Telangana
అడవి తల్లి దీవెన.... గుంజేడు ముసలమ్మ జాతర!
ఈ జాతర కేవలం మొక్కుల పండుగే కాదు. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే వేదిక ఈనెల 4 నుండి గుంజేడులో...
By Bittu Bittu 2026-03-02 04:08:01 0 3K
Telangana
"Growing Concerns Over Declining Credibility in Digital Journalism.|
Hyderabad: Concerns are increasingly being raised over the declining standards of journalism and...
By Sidhu Maroju 2026-05-14 12:51:33 0 125
Business EDGE
BMA EDGE!  Your Gateway To A Zero Investment, High Return Business Network!
BMA EDGE!  Your Gateway To A Zero Investment, High Return Business Network! At Bharat Media...
By Business EDGE 2025-04-28 06:57:55 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com