తిరువూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ

0
72

తిరువూరు న్యాయవాదుల విధుల బహిష్కరణ

 

 అనంతపురం జిల్లాకు చెందిన న్యాయవాది కే చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అన్యాయంగా దారుణంగా కొట్టడాన్ని ఖండిస్తూ సదరు పోలీసుల మీద కఠిన చర్యలు వెంటనే చట్ట ప్రకారం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరియు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరువూరు న్యాయవాదుల సంఘము ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి కృష్ణారెడ్డి, సెక్రటరీ కనపర్తి రాంబాబు, సీనియర్ న్యాయవాదులు చింతల వెంకటరెడ్డి నాగ బండి రామకృష్ణ, చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు, అంకిరెడ్డి అంజన్ రెడ్డి, రాజవరపు శ్రీనివాసరావు, పల్లెపాటి శ్రీనివాసరావు, వాకధాని లక్ష్మీనారాయణ, కొత్తపల్లి ఆనంద స్వరూప్, మలవత్ రాము,షేక్ గౌసుద్దీన్, చిలకా హేమంత్, బండ్రపల్లి నవీన్, కారుమంచి సునీల్, భూక్యారామారావు, పినపాటి నరసయ్య,తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఐజి విగ్రహం నుండి ఐస్ ఫ్యాక్టరీ వరకు 100 అడుగుల రహదారి నిర్మాణం- ప్రజల డిమాండ్ మేరకు ఎమ్మెల్యే తక్షణ స్పందన
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్.     బీఆర్‌ఎస్ నాయకుడు ప్రశాంత్ రెడ్డి...
By Sidhu Maroju 2025-09-14 11:08:55 0 261
Telangana
డాక్టర్ లేక పేషంట్ అవస్థలు
బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు హాస్పిటల్ లో కనబడని డాక్టర్లు మహబూబాబాద్ జిల్లా:::...
By Bittu Bittu 2026-04-11 03:12:15 0 604
Arunachal Pradesh
Khandu Felicitates 140 APPSCCE Toppers: Pride or Politics?
Chief Minister Pema Khandu recently honored 140 candidates who cleared the #APPSCCE2024 exam,...
By Pooja Patil 2025-09-11 05:39:41 0 283
Bharat Aawaz
అక్షరం Vs. అధికారం
అక్షరం Vs. అధికారం దేశభక్తికి, వృత్తిధర్మానికి మధ్య సంఘర్షణ నిరంతరం జరుగుతున్న ఈ రోజుల్లో......
By Bharat Aawaz 2025-07-08 17:53:29 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com