మానవత్వం చాటుకున్న రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
153

నరాల బలహీనత అంగవైకల్యంతో బాధపడుతున్న మయాన వసీంకు వీల్ చైర్ పంపిణీ చేసిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు చిన్నమండలం టౌన్ కు చెందిన కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న మయాన అబ్బాస్ అలీ ఖాన్ కుమారుడు వసీమ్ నరాల సంబంధిత సమస్య కారణంగా నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక టిడిపి మైనార్టీ నాయకులు ప్రసాద్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ప్రసాద్ బాబు గారు స్వయంగా చిన్నమండెం చేరుకుని వసీం గారికి వీల్ చైర్ అందజేశారు దీంతో వసీమ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రసాద్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ వసీమ్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అవసరమైన సహాయం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సమాజంలో ఇలాంటి నిరుపేద కుటుంబాలకు ఆదుకోవడం మన బాధ్యతని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Telangana
"మిషన్ 'కొత్త చెరువు': క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్ తనిఖీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కొత్త చెరువులో పేరుకుపోయిన...
By Sidhu Maroju 2026-04-16 07:10:14 0 172
Manipur
Imphal East Security Forces Arrest Insurgent, Recover Weapons |
Security forces in Imphal East district arrested an active insurgent and his associates during...
By Pooja Patil 2025-09-16 06:55:29 0 176
Telangana
ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి
రేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు...
By Vadla Egonda 2025-07-31 14:44:39 0 2K
Andhra Pradesh
ప్రజల భద్రత కోసం పోలీసుల ముమ్మర అవగాహన కార్యక్రమాలు.
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రతను లక్ష్యంగా పోలీసులు విస్తృత చర్యలు చేపట్టారు. జిల్లా...
By Pagadala Venkateswar 2026-04-17 03:31:09 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com