మానవత్వం చాటుకున్న రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
154

నరాల బలహీనత అంగవైకల్యంతో బాధపడుతున్న మయాన వసీంకు వీల్ చైర్ పంపిణీ చేసిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు చిన్నమండలం టౌన్ కు చెందిన కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న మయాన అబ్బాస్ అలీ ఖాన్ కుమారుడు వసీమ్ నరాల సంబంధిత సమస్య కారణంగా నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక టిడిపి మైనార్టీ నాయకులు ప్రసాద్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ప్రసాద్ బాబు గారు స్వయంగా చిన్నమండెం చేరుకుని వసీం గారికి వీల్ చైర్ అందజేశారు దీంతో వసీమ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రసాద్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ వసీమ్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అవసరమైన సహాయం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సమాజంలో ఇలాంటి నిరుపేద కుటుంబాలకు ఆదుకోవడం మన బాధ్యతని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
YS Jagan: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం.
YS Jagan: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం 28-01-2026 Wed 08:42 | Andhra YS...
By Pagadala Venkateswar 2026-01-28 06:25:39 0 124
Telangana
ICC T20 ప్రపంచకప్ లో ఫైనల్ కి చేరిన టీం ఇండియా
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది....
By Yadamma Raju Gajapaga 2026-03-05 19:15:13 0 220
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరు లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరులో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి...
By Kothuru Murali 2026-02-19 09:55:08 0 131
Andhra Pradesh
కాకినాడలో రోడ్డు ప్రమాదం – చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
సామర్లకోట–కాకినాడ కెనాల్ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి...
By Ratna Sekhar 2026-02-19 19:15:11 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com