తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపిన టిడిపి మండల కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు

0
136

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్గం ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాయచోటి మండలం కో కన్వీనర్ కాసీనేని మహేంద్ర నాయుడు ఈ సందర్భంగా మహేంద్ర నాయుడు మాట్లాడుతూ లోకేష్ బాబు నాయకత్వంలో పార్టీ యువత్సాహంతో మరింత బలేపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మండల క్లస్టర్ సాయి నేతలను నేరుగా పోలిక వీరులకి తీసుకున్న చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని కొనియాడారు నూతన కమిటీల్లో భారీ సంఖ్యలో బడుగు బలహీన వర్గాలను సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ బాబు సామాజిక చిత్తశుద్ధికి నిదర్శనమని కసినేని మహేంద్ర నాయుడు సూక్తం చేశారు 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూర్ పట్టణంలోని బిజెపి జండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది బిజెపి నాయకులు
రాష్ట్ర అధ్యక్షులుశ్రీ PVN మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సూచన మేరకు ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-04-07 00:56:04 0 132
Telangana
నిజామాబాద్: పెదమతల్లి విగ్రహం ప్రతిష్ఠాపనలో పలుగొన్న మాజీ ఎమ్మెల్యే బిగలగణేష్ గుప్త
తేదీ:23.04.2026 నిజామాబాద్.ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో...
By Sadaq Sadaq 2026-04-23 07:37:36 0 107
Tamilnadu
Tamil Nadu TN SSC, HSE +1 (Class 11th) Result 2025 declared, girls outperform boys
Tamil Nadu TN SSC, HSE +1 (Class 11th) Result 2025 have been New Delhi: The Tamil Nadu...
By BMA ADMIN 2025-05-19 19:08:16 0 2K
Jharkhand
Judicial Shake-up: HC Orders 262 Fresh Probes into Custodial Deaths
In a landmark move for human rights, the Jharkhand High Court has ordered fresh judicial...
By Dunna Jessicaruth 2026-05-15 09:50:26 0 48
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com