తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపిన టిడిపి మండల కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు

0
138

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్గం ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాయచోటి మండలం కో కన్వీనర్ కాసీనేని మహేంద్ర నాయుడు ఈ సందర్భంగా మహేంద్ర నాయుడు మాట్లాడుతూ లోకేష్ బాబు నాయకత్వంలో పార్టీ యువత్సాహంతో మరింత బలేపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మండల క్లస్టర్ సాయి నేతలను నేరుగా పోలిక వీరులకి తీసుకున్న చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని కొనియాడారు నూతన కమిటీల్లో భారీ సంఖ్యలో బడుగు బలహీన వర్గాలను సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ బాబు సామాజిక చిత్తశుద్ధికి నిదర్శనమని కసినేని మహేంద్ర నాయుడు సూక్తం చేశారు 

Search
Categories
Read More
Sports
Less than 2 hours until Day 2 resumes! 😍 .
Following the footsteps of King Kohli! Captain Shubman Gill scores back-to-back centuries in his...
By Bharat Aawaz 2025-07-03 06:36:55 0 3K
Andhra Pradesh
పుంగనూరు మండలంలో వివాహితపై అత్యాచారయత్నం కొత్తూరు మురళి
మంగళవారం సాయంత్రం కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న వివాహితపై రామానుజులు అనే వ్యక్తి...
By Kothuru Murali 2026-03-25 09:27:10 0 121
Andhra Pradesh
ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ :
కర్నూలు : కర్నూలు : ఆదోని  : ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా , హోళగుంద మండల కేంద్రంలో పౌర...
By Hari Krishna 2025-12-30 16:34:31 0 204
Andhra Pradesh
కరపలో పెరుగుతున్న ప్రమాదాలు, దొంగతనాలు – ప్రజల్లో ఆందోళన
కాకినాడ జిల్లా: కరప మండలంలో వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలు మరియు రోడ్డు ప్రమాదాలతో ప్రజలు...
By Ratna Sekhar 2026-02-13 13:32:25 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com