రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
120

ప్రముఖ భారతీయ సంఘసంస్కర్త కులు వ్యతిరేక ఉద్యమకారుడు మహిళా విద్యాదాత అన్నగారిన వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహానీయుడు పూలే రాయచోటి పట్టణం మాసాపేట బ్రిడ్జి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యువ నాయకులు మౌర్య రెడ్డి గారు హాజరైన మున్సిపల్ అధికారులు టిడిపి ప్రజాప్రతినిధులు టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు కుల సంఘాల నాయకులు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని రాయచోటి కడప జాతీయ రహదారి జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు నాయకులు మోరా రెడ్డి గారు పూలమాలు వేసిన వాళ్ల అర్పించి ఆయన చేసిన సేవను స్మరించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ అంబేద్కర్ నెహ్రు జ్యోతిరావు పూలే వారి యొక్క ఆశయాల స్ఫూర్తితో భారతదేశం ముందుకు వెళుతుందన్నారు ప్రముఖ భారతీయ సంఘసంస్కర్త కుల వ్యతిరేక ఉద్యమకారుడు మహిళా విద్యాదాత అయిన పూలే అణగారిన వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహానీయుడని కొనియాడారు మహారాష్ట్రలో 1827లో జన్మించిన ఆయన సావిత్రిబాయి పూలేతో కలిసి 18 48 లో బాలికల కోసం మొదటి పాఠశాల స్థాపించినట్లు ఆయన పేర్కొన్నారు మహాత్మ పూలే సామాజిక సమానత్వం కోసం చేసిన కృషికి గుర్తుగా ఆయన జయంతిని భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్రలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు బీసీల అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ ఎన్నో సంస్కరణలు అమలు చేస్తుందని అన్నారు మహాత్మారావు జ్యోతి రావు పూలే జయంతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న జరుపుకుంటున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు 

Search
Categories
Read More
Andhra Pradesh
హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలు
వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.  ఈ...
By Vadlamudi NagaVenkat 2026-04-04 09:39:21 0 184
Andhra Pradesh
మదనపల్లెలో ఘనంగా హనుమాన్ జయంతి, ప్రముఖుల హాజరు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి...
By Pagadala Venkateswar 2026-05-13 05:35:57 0 45
Bharat Aawaz
1975 Emergency to Today: Are We Truly Free?
"𝐖𝐡𝐞𝐧 𝐭𝐫𝐮𝐭𝐡 𝐢𝐬 𝐬𝐢𝐥𝐞𝐧𝐜𝐞𝐝, 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲 𝐰𝐡𝐢𝐬𝐩𝐞𝐫𝐬 𝐢𝐧 𝐟𝐞𝐚𝐫." 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓, 𝟏𝟗𝟕𝟓 𝐨𝐧𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐝𝐚𝐫𝐤𝐞𝐬𝐭 𝐧𝐢𝐠𝐡𝐭𝐬 𝐢𝐧...
By Bharat Aawaz 2025-06-25 07:37:02 0 2K
Andhra Pradesh
మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
రంజాన్ పండగ పురస్కరించుకొని రాయిచోటి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలిసిన పలువురు...
By Benguluri Madhubabu 2026-03-21 07:48:47 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com