రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
121

ప్రముఖ భారతీయ సంఘసంస్కర్త కులు వ్యతిరేక ఉద్యమకారుడు మహిళా విద్యాదాత అన్నగారిన వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహానీయుడు పూలే రాయచోటి పట్టణం మాసాపేట బ్రిడ్జి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యువ నాయకులు మౌర్య రెడ్డి గారు హాజరైన మున్సిపల్ అధికారులు టిడిపి ప్రజాప్రతినిధులు టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు కుల సంఘాల నాయకులు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని రాయచోటి కడప జాతీయ రహదారి జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు నాయకులు మోరా రెడ్డి గారు పూలమాలు వేసిన వాళ్ల అర్పించి ఆయన చేసిన సేవను స్మరించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ అంబేద్కర్ నెహ్రు జ్యోతిరావు పూలే వారి యొక్క ఆశయాల స్ఫూర్తితో భారతదేశం ముందుకు వెళుతుందన్నారు ప్రముఖ భారతీయ సంఘసంస్కర్త కుల వ్యతిరేక ఉద్యమకారుడు మహిళా విద్యాదాత అయిన పూలే అణగారిన వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహానీయుడని కొనియాడారు మహారాష్ట్రలో 1827లో జన్మించిన ఆయన సావిత్రిబాయి పూలేతో కలిసి 18 48 లో బాలికల కోసం మొదటి పాఠశాల స్థాపించినట్లు ఆయన పేర్కొన్నారు మహాత్మ పూలే సామాజిక సమానత్వం కోసం చేసిన కృషికి గుర్తుగా ఆయన జయంతిని భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్రలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు బీసీల అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ ఎన్నో సంస్కరణలు అమలు చేస్తుందని అన్నారు మహాత్మారావు జ్యోతి రావు పూలే జయంతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న జరుపుకుంటున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు 

Search
Categories
Read More
Telangana
క్యూ పాటించమన్నందుకు ఇంత కక్షా? అల్వాల్‌లో కలకలం!
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ నింపుకునే క్రమంలో తలెత్తిన వివాదం...
By Sidhu Maroju 2026-04-07 08:05:09 0 185
Telangana
నిజామాబాద్: మండుతున్న ఎండలు
ఎండ తీవ్రత పెరుగుతోంది.. జాగ్రత్త వహించండి! వేసవి తాపం మరియు వడదెబ్బ నుండి మనల్ని మనం...
By Sadaq Sadaq 2026-04-20 12:08:12 0 85
Telangana
తిరుమలగిరిలో జ్ఞాన దీపం.. నూతన గ్రంథాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలో విద్యార్థులు, యువతకు జ్ఞానాన్ని అందించే దిశగా కీలక ముందడుగు...
By Sidhu Maroju 2026-04-10 11:59:09 0 152
Andhra Pradesh
డిసెంబర్ 31 తో పథకం ముగింపు !!
కర్నూలు:  డిసెంబర్ 31తో 'SPREE' పథకం ముగింపునమోదు కాని సంస్థలు, కార్మికులను సామాజిక భద్రత...
By Hari Krishna 2025-12-21 09:38:52 0 172
International
War updates
ఇరాన్‌లోని 131 ప్రాంతాల్లో యూఎస్–ఇజ్రాయెల్ దాడులు.. 500 మందికి పైగా మృతి...
By G k Nookala 2026-03-02 18:59:00 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com