ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 50 మందికి ఫుడ్ పాయిజన్

0
85

*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*

 

*_50 మందికి ఫుడ్ పాయిజన్_*

 

_నందిగామ మండలం చందాపురం గ్రామం లో శ్రీరామ నవమి వేడుకల అన్నదానం లో ఫుడ్ పాయిజన్....._

 

_50 మంది గ్రామస్థులకు అస్వస్థత ప్రయివేటు హాస్పిటల్స్ కి తరలింపు....._

 

_ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగిందని దర్యాప్తు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, కలెక్టర్....._

 

_నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు, టిఫిన్లు ఏర్పాటు చేసిన కమిటీ....._

 

_నిన్న రాత్రి భోజనాలు టిఫిన్లు చేసిన వారికి ఒక్కసారిగా ఫుడ్ పాయిన ఈ వాంతులు విరోచనాలు కావడంతో హాస్పటల్ కు తరలింపు....._

 

_ఇటీవల రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు....._

 

_ఫుడ్ పాయిజన్ కు కారణమైన మీరు వంట సరుకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపనున్న అధికారులు....._

Search
Categories
Read More
Telangana
ఫిష్ వెంకట్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు
సికింద్రాబాద్/అడ్డగుట్ట   సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చాలా బాధాకరమని మాజీ సినిమాటోగ్రఫీ...
By Sidhu Maroju 2025-07-19 13:33:26 0 938
Andhra Pradesh
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం •
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం   • రాజ్యాంగ స్ఫూర్తిని...
By Chennaiah Kati 2026-01-26 16:20:31 0 139
Andhra Pradesh
సైబర్ నేరాలపై అవగాహన : కర్నూలు పోలీస్
కర్నూలు :కర్నూల్ జిల్లా...సైబర్ నేరాలు, మహిళల పై జరిగే నేరాల పై అవగాహన...మహిళల భద్రతకు కు పటిష్ట...
By Hari Krishna 2025-12-27 16:20:40 0 194
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com