ఇధి లేబర్ అడ్డా ! పని దొరుకుతే పండుగే

0
353

దిండిగల్, గ‎త కొన్ని నెలలు గా రాష్టం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద తీవ్రప్రభావం పడుతున్న విషయం తెలిసిందే, ముఖ్యంగా నిర్మాణ రంగం ఎక్కడివి అక్కడే పనులు నిల్చుపోయి ,అందులో ఉపాధి పొందుతున్న రోజు వారి కులీలు పనుల కోసం పిలిచేవారు లేక కుటుంబాన్ని పోషించటం ఇబ్బందిగా పడుతున్నమని వాపోయారు, పనుల కోసం ఉదయం 8నుండి లేబర్ అడ్డా వద్ద , పనులకోసం ప్రతి రోజు వంద ల కూలిలు ఎదురస్తుంటరని,అందులో పధో, పాధిహేను మంది కి పని కోసం పిలుస్తుంటారని మిగ‎త వాళ్ళు మధ్యాహ్నం వరకు చూసి పని దొరక్క ఇంటికి వెళ్లిపోతామని చెప్పారు సొంత ఊరిలో పనులు లేక పొట్టకూటి కోసం ఇక్కడకు వస్తే ,ఇక్కడ కూడా పనులు దొరకడం లేదని ,ఇలా ఉంటే ఎలా బ్రతకాలో తెలువడం లేదని వాపోయారు, ఇ లెబర్అడ్డా లో కూడా బ్రోకర్ల హవా నడుస్తుందని వాళ్ళు పనికి పంపిస్తే ఒక జంటకి 200 రూపాయలు తీసుకుంటారని చెప్పారు పని దొరుకుతే , 8 గం కోసం, మగ లెబర్ 1000 ,ఆడ లెబర్ 800 ఇస్తారని చెప్పారు,గత రెండు సంవత్సరాల క్రితం నెలకు 30 వేలు సంపదించేవారమని కానీ ఇప్పుడు 10వేల కూడా కష్టమేనని చెప్తు తాను తెచ్చుకున్నా సద్ది డబ్బా పట్టుకుని వెళ్లిపోయాడు ఓ పని దొరకని అడ్డ మీద నిల్చున్న కూలి.

Like
1
Search
Categories
Read More
Telangana
జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్టు.|
    హైదరాబాద్ : రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేశాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...
By Sidhu Maroju 2026-01-07 06:52:23 0 163
Telangana
నిజామాబాద్:మక్కజొన్న కేంద్రం వెంటనే ఏర్పటుచేయాలి
నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మక్క పంటకు కొనుగోలు వెంటనే ఏర్పాటుచేయాలని నిజామాబాద్ జిల్లా...
By Sadaq Sadaq 2026-03-16 17:26:55 0 152
Tamilnadu
"హాస్టల్ నిర్వాహకులపై దాడి: బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు!"
హైదరాబాద్ : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య బొంతు శ్రీదేవిలపై పంజాగుట్ట పోలీస్...
By Sidhu Maroju 2026-05-21 11:54:42 0 72
Telangana
కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనులు సకాలంలో జరగడం లేదు. ఆరోపించిన ఎన్జీవో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి.
కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయం లో గత రెండు నెలల నుండి అధికారులు కుల దృవీకరణ పత్రాలు సకాలంలో...
By Sidhu Maroju 2025-06-11 15:16:37 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com