ఇధి లేబర్ అడ్డా ! పని దొరుకుతే పండుగే

0
324

దిండిగల్, గ‎త కొన్ని నెలలు గా రాష్టం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద తీవ్రప్రభావం పడుతున్న విషయం తెలిసిందే, ముఖ్యంగా నిర్మాణ రంగం ఎక్కడివి అక్కడే పనులు నిల్చుపోయి ,అందులో ఉపాధి పొందుతున్న రోజు వారి కులీలు పనుల కోసం పిలిచేవారు లేక కుటుంబాన్ని పోషించటం ఇబ్బందిగా పడుతున్నమని వాపోయారు, పనుల కోసం ఉదయం 8నుండి లేబర్ అడ్డా వద్ద , పనులకోసం ప్రతి రోజు వంద ల కూలిలు ఎదురస్తుంటరని,అందులో పధో, పాధిహేను మంది కి పని కోసం పిలుస్తుంటారని మిగ‎త వాళ్ళు మధ్యాహ్నం వరకు చూసి పని దొరక్క ఇంటికి వెళ్లిపోతామని చెప్పారు సొంత ఊరిలో పనులు లేక పొట్టకూటి కోసం ఇక్కడకు వస్తే ,ఇక్కడ కూడా పనులు దొరకడం లేదని ,ఇలా ఉంటే ఎలా బ్రతకాలో తెలువడం లేదని వాపోయారు, ఇ లెబర్అడ్డా లో కూడా బ్రోకర్ల హవా నడుస్తుందని వాళ్ళు పనికి పంపిస్తే ఒక జంటకి 200 రూపాయలు తీసుకుంటారని చెప్పారు పని దొరుకుతే , 8 గం కోసం, మగ లెబర్ 1000 ,ఆడ లెబర్ 800 ఇస్తారని చెప్పారు,గత రెండు సంవత్సరాల క్రితం నెలకు 30 వేలు సంపదించేవారమని కానీ ఇప్పుడు 10వేల కూడా కష్టమేనని చెప్తు తాను తెచ్చుకున్నా సద్ది డబ్బా పట్టుకుని వెళ్లిపోయాడు ఓ పని దొరకని అడ్డ మీద నిల్చున్న కూలి.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బాపట్ల: ప్రముఖ...
By Gadiyapudi Narendra 2026-01-03 16:23:53 0 199
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత...
By Gadiyapudi Narendra 2026-01-07 10:10:29 0 158
Telangana
తెలంగాణలో చెక్ డ్యామ్‌లను బాంబులు పెట్టి పేల్చేసిన కాంగ్రెస్ ఇసుక మాఫియా!
ఇలాంటి ఘటనలు నా జీవితంలో చూడలేదు.   చెక్ డ్యామ్‌లకు డ్రిల్లింగ్స్ తో జెలటిన్ స్టిక్స్...
By Prashanth Goindla 2025-12-23 07:12:23 0 289
Andhra Pradesh
రాజమండ్రి లో ఆదికవి నన్నయ యూనివర్సిటీ నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి లోకేష్
*రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి లోకేష్*  ...
By Rajini Kumari 2025-12-19 10:48:56 0 155
Andhra Pradesh
Kolusu Parthasarathy: 11 సీట్లకే పరిమితమైనా మీ 'తాచుపాము' బుద్ధి మారలేదు: మంత్రి పార్థసారథి.
ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోందని మంత్రి పార్థసారథి విమర్శ నాడు అసెంబ్లీలో జై...
By Pagadala Venkateswar 2026-01-17 11:19:01 0 125
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com