విశాఖ లో కూటమి నాయకుల మధ్య విబేధాలు

0
245

విశాఖ జిల్లాల్లో కూటమి విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి అధికార పార్టీ ఐన టిడిపి నాయకులు అంతా తమదే అనే వ్యూహంతో అధికారం చల యి స్తున్నారని మమ్మలని పట్టించుకోవడం లేదని బిజెపి జన సేన నాయకులు వాపోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఐక్యంగా నాయకులు ఉన్నా నియోజక వర్గ స్థాయిలో. గ్రామస్థాయిలో నాయకుల కు కార్యకర్తలకు పోసగడం లేదు. టిడిపి నాయకులు ప్రభుత్వ పతకాలు. లో గాని . ప్రభుత్వ కార్యా లయాలు గాని పనులు. వారే పొందేందుకు. సభలు సమావేశాలకు ఆహ్వానం అందదని . ఇంకా 15 సంవత్సరాలు కూటమిలో అధికారం ఉంటుందని ప్రగల్భాలు పలికే రాష్ట్ర నాయకులు గ్రామ స్థాయిలో నియోజక స్థాయిలో అందరూ కూటమి నాయకులకు విబేధాలు లేకుండా చేసి పార్టీల అభివృద్ధి కి పాటు పడాలని ఆదేశాలు ఇవ్వకుంటే తప్పకుండా చర్యలు తప్పవని జీ ఓ జారీ చేయాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
District Collector Calls for Collective Action to Make Sri Sathya Sai District Drug-Free
PUTTAPARTHI: District Collector A. Shyam Prasad, IAS, and SP S. Satish Kumar chaired the EAGLE...
By Venugopal Gopal 2025-12-27 13:12:07 0 2K
Andhra Pradesh
కర్నూలు జిల్లా కోర్టులో ఉద్యోగాలు !
కర్నూలు జిల్లా :  కర్నూలు జిల్లా కోర్ట్ న్యాయ సేవాసధనలో రికార్డ్ అసిస్టెంట్ ఒకటి ఫ్రంట్...
By Hari Krishna 2026-01-17 05:32:44 0 143
BMA
BMA
Your Voice. Your Network. Your Future.Bharat Media AssociationAnchor, News Reader, Reporter,...
By Bharat Aawaz 2025-06-05 07:57:51 0 2K
Telangana
పాలకుర్తి : ప్రేమ వ్యవహారంలో హత్య... నిందితుడి అరెస్ట్
పాలకుర్తి మండలం పూటూరు గ్రామానికి చెందిన బూతు  సుమలతను ప్రేమ వ్యవహారంలో  స్వామి అనే...
By Sunka Santhosh 2026-05-16 07:13:04 0 58
Andhra Pradesh
పుంగనూరు: శనేశ్వర స్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
శనివారం, పుంగనూరు పట్టణ సమీపంలోని యాభై రాళ్ల మొరవ వద్ద వెలసిన శనేశ్వర స్వామి ఆలయంలో శనేశ్వర...
By Kothuru Murali 2026-05-16 15:57:46 0 48
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com