ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
153

ఈరోజు రాయచోటి పట్టణం చిన్న ముక్క పల్లి గ్రామం కుమ్మరిమిట్టలో నిర్వహించిన పవిత్ర ఇఫ్తార్ విందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు ముస్లిం మైనార్టీ నాయకుడు గాజులు ఖాదర్ బాషా రాయచోటి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ పాల్గొన్నారు  ముస్లిం ముస్లిం సోదరులతో సహవార్థ వాతావరణం లో సమయం గడిపారు ఈ సందర్భంగా పవిత్ర రంజాన్ మాసం అందరికీ శాంత సౌభాగ్యాలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు సామాజిక ఐక్యత మత సామరస్యమే సమాజాభివృద్ధికి బలం అని మంత్రి కొనియాడారు 

Search
Categories
Read More
Telangana
మూసీ ప్రక్షాళనలో కీలక అడుగు: 10 వేల ఇళ్లు, 3,200 ఎకరాల సేకరణకు గెజిట్ విడుదల!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'మూసీ రివర్‌ఫ్రంట్...
By Sidhu Maroju 2026-03-13 10:49:34 0 123
Telangana
క్రైస్తవ ఉజ్జీవ సభల పోస్టర్ ఆవిష్కరణ
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్!   ఈనెల 24,25,26 తేదీలలో మడ్ ఫోర్డ్...
By Sidhu Maroju 2025-10-17 13:38:02 0 254
Andhra Pradesh
నిజమైన అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యం - ఎమ్మెల్యే కొండయ్య
చీరాల నియోజవర్గం చీరాల పట్టణం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చీరాల పట్టణ అధ్యక్షుడు సురేష్...
By Vadlamudi NagaVenkat 2026-04-20 05:32:15 0 193
Andhra Pradesh
విద్యా అనేది శక్తివంతమైన ఆయుధం: ఎంఎల్ఏ మిరియాల శిరీషదేవి
ఇంటర్మీడియట్, పదవ తరగతి CBSC ఫలితాల్లో రంపచోడవరం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్ధులను...
By Shyamala Yadagiri 2026-04-22 02:58:43 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com