మాజీ ప్రధాని జన్మదిన వేడుకలు !
Posted 2025-12-26 00:41:28
0
107
కర్నూలు ; ఘనంగా మాజీ ప్రధాని వాజపేయి జయంతి వేడుకలు ...
భారతరత్న, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజపేయి 101వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వాజపేయి విగ్రహానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే దస్తగిరి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీఎస్ నాగరాజు, రామస్వామి, సీనియర్ నాయకులు కొట్టె చెన్నయ్య, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, సీనియర్ బీజేపీ నాయకులు సుధాకర్ తో పాటు మహిళా సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రధానిగా అటల్ బిహారీ వాజపేయి దేశానికి చేసిన సేవలు కొనియాడారు. ఆయన చూపిన స్ఫూర్తిని, నాయకత్వ లక్షణాలను యువత పుణికి పుచ్చుకోవాలని అన్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్ సర్కిల్ వెంకటాపురంలో ప్రజా పాలన దినోత్సవంలో...
తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం
వ్యక్తి అదృశ్యం 17 9 20 25వ తేదీన తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం నుండి మాదినేని విజయ్...
పుంగనూరు: ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తాం కొత్తూరు
పుంగనూరులో సోమవారం జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను కలెక్టర్ దృష్టికి...
అన్నమయ్య జిల్లాని కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి తరలింపు
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి తరలించడంతో, ఆదివారం సాయంత్రం కలెక్టరేట్...