పుంగునూరు:పుంగనూరు పట్టణంలో లో టీడీపీ బ్యానర్ల రగడ

0
113

పుంగనూరులో సోమవారం గంగమ్మ జాతర సందర్భంగా టీడీపీలోని ఓ వర్గం ఏర్పాటు చేసిన శుభాకాంక్షల బ్యానర్లను మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తొలగించారని మరో వర్గం ఆరోపించింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేసినా వాటిని చించేశారని బాధితులు మండిపడ్డారు. ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టిడిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Sri Sathya Sai District SHGs and MEPMA Donate ₹4 Lakh to Soldiers Welfare Fund
  Puttaparthi: In a moving tribute to the valor and sacrifice of the Indian Armed Forces,...
By Venugopal Gopal 2025-12-23 17:27:35 0 516
Telangana
చనిపోయిన రైతుల కుటుంబలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి : సీపీఎం రాష్ట్ర నాయకులు
 మంచిర్యాల జిల్లా : లక్షేటీపేట్ మండలం గంపలపల్లి గ్రామంలో చనిపోయిన తనువుల నాగరాజు మరియు...
By Avunoori Mahesh 2026-05-07 14:00:02 0 144
Andhra Pradesh
హరిప్రసాద్ నగర్‌లో వైభవంగా బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు - 63 ఏళ్లుగా కృష్ణబలిజ సంఘీయుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంప్రదాయం
చీరాల చీరాల పట్టణంలోని 29వ వార్డు హరిప్రసాద్ నగర్‌లో శ్రీమద్విరాట్ పోతులూరి...
By Vadlamudi NagaVenkat 2026-04-28 09:06:35 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com