చంద్రం పాలెం లో జాతీయ సైన్స్ దినోత్సవం

0
255

విశాఖ పట్నం జిల్లా విశాఖ రూరల్ చిన గదిలి మండలం చంద్రం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం అత్యంత వైభోగంగా జరుపుకున్నారు.సీవీ రామన్ గారు రామన్ అపెక్ట్ దృగ్విషయం కనుగొన్న రోజు అని ప్రధానోపాధ్యాయులు మలుగు వెంకట్రావు గారు చెప్పారు.మూడు వేల అరవై మంది విద్యార్ధిని.విద్యార్థులు .100మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలకు వ్యాచ రచన పోటీలు. క్విజ్ పోటీలు 30మంది పిల్లలు. వకులత్వం. ప్రాజెక్టులు జరిగాయి. ముందుగా సివి రామన్ పోటో కు పూలమాల వేసి ఆయన సాధించిన అంశాలను పిల్లలకు చక్కగా వివరించారు నిత్య జీవితంలో సైన్స్. ఏ ఐ ప్రాధాన్యత గురించి వివరించారు. అనంతరం వివిధ కార్యక్రమాల పోటీలు నిర్వహించి పిల్లలకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ లు సంగు శ్రీనివాస రావు. అడ రీ లక్ష్మి హాజరైనారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పుంగునూరు రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి
పుంగనూరు నియోజకవర్గం, కల్లూరు బంగ్లా వద్ద రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కరిముల్లా ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-02-15 07:11:55 0 118
Andhra Pradesh
ఏ కొత్తకోట దగ్గర ఆక్సిడెంట వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం , ఏ కొత్తకోట గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం ద్విచక్ర...
By Kothuru Murali 2026-01-01 12:37:33 0 164
Andhra Pradesh
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మార్కాపురం జిల్లా.  పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం...
By Chennaiah Kati 2026-03-06 09:08:35 0 191
Andhra Pradesh
రూ.2 కోట్లు, బంగారం మోసం చేశారని హిజ్రా ఆత్మహత్యాయత్నం.
మదనపల్లికి చెందిన హిజ్రా స్వాతి, డమరేశ్వర్, స్వర్ణలత అనే దంపతులు తన వద్ద నుంచి 600 గ్రాముల...
By Pagadala Venkateswar 2026-02-24 06:48:39 1 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com