చంద్రం పాలెం లో జాతీయ సైన్స్ దినోత్సవం

0
254

విశాఖ పట్నం జిల్లా విశాఖ రూరల్ చిన గదిలి మండలం చంద్రం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం అత్యంత వైభోగంగా జరుపుకున్నారు.సీవీ రామన్ గారు రామన్ అపెక్ట్ దృగ్విషయం కనుగొన్న రోజు అని ప్రధానోపాధ్యాయులు మలుగు వెంకట్రావు గారు చెప్పారు.మూడు వేల అరవై మంది విద్యార్ధిని.విద్యార్థులు .100మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలకు వ్యాచ రచన పోటీలు. క్విజ్ పోటీలు 30మంది పిల్లలు. వకులత్వం. ప్రాజెక్టులు జరిగాయి. ముందుగా సివి రామన్ పోటో కు పూలమాల వేసి ఆయన సాధించిన అంశాలను పిల్లలకు చక్కగా వివరించారు నిత్య జీవితంలో సైన్స్. ఏ ఐ ప్రాధాన్యత గురించి వివరించారు. అనంతరం వివిధ కార్యక్రమాల పోటీలు నిర్వహించి పిల్లలకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ లు సంగు శ్రీనివాస రావు. అడ రీ లక్ష్మి హాజరైనారు

Search
Categories
Read More
Telangana
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్స్ మంత్రి వివేక్ చెప్పడం జరిగింది....!
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్ భారత్ అవాజ్ న్యూస్: 18 మే రోజున తెలంగాణ మంత్రివర్గ...
By Gujile Ramu 2026-05-18 03:22:06 0 42
Telangana
బోయిన్ పల్లి మార్కెట్ సమస్యలపై ఎంపీ ఈటెల ఆగ్రహం.|
హైదరాబాద్: బోయినపల్లి మార్కెట్లో కనీస సదుపాయాలు కరువయ్యాయంటూ స్థానిక ప్రజలు, నాయకులు చేపట్టిన...
By Sidhu Maroju 2026-03-28 07:21:58 0 135
Andhra Pradesh
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్
కర్నూలు :  వీధి దీపాల మరమ్మతులను ఆలస్యం చేయొద్దు• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-06 00:00:04 0 189
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం :గడ్డి లోడ్ లారీకి అగ్నిప్రమాదం
సోమల మండలం, కందూర్ గ్రామంలో గడ్డి తరలిస్తున్న లారీకి భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం...
By Kothuru Murali 2026-03-06 11:39:25 0 127
Andhra Pradesh
"వెలుగులో రూ. 1.30 కోట్ల అవినీతి!"
చింతూరు మండలంలో 'వెలుగు' (ఇందిరా క్రాంతి పథకం) ద్వారా జరిగిన భారీ అవినీతిపై సీఐటీయూ, గిరిజన మరియు...
By Shyamala Yadagiri 2026-04-16 07:05:36 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com