చివరి దశకు చేరుకున్న బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు
బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు నెమ్మదిగా సాగుతున్నా, 2026 మార్చి పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు, భూసేకరణ, వర్షాల వల్ల జాప్యం జరిగింది, ప్రస్తుతం పనులు చివరి చేరుకున్నాయి, ఇది ట్రాఫిక్ సమస్యలను తీరుస్తుందని భావిస్తున్నారు.
తాజా అప్డేట్స్:
నిర్మాణ జాప్యం: బాచుపల్లి-ఔటర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్ పనులు ఆలస్యమవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు.
సురక్షిత చర్యలు: ఫ్లైఓవర్ పనులు ఎటువంటి భద్రతా జాగ్రత్తలు లేకుండా సాగుతున్నాయని ,దీనిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని నివేదికలు ఉన్నాయి. ప్రభుత్వ సూచనలు: ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని MLA కేపీ వివేకానంద,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రాజెక్ట్ వివరాలు: ₹350 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఫ్లైఓవర్ మరియు రెండు అండర్పాస్లు ఉన్నాయి.
ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బాచుపల్లి క్రాస్ రోడ్స్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy