న్యూ ఇయర్ సెలబ్రేషన్ శాంతియుతంగా నిర్వహించాలి: డీఎస్పీ

0
197

గుంటూరు నగర ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు వేస్ట్ డీఎస్పీ కే.అరవింద్ తెలిపారు. బుధవారం డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ప్రజలందరూ శాంతియుతంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ నిర్వహించుకోవాలన్నారు. డీజీలు పెట్టడం, త్రిబుల్ రైడింగ్, ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసేసి సబ్జాలతో రోడ్డు మీద తిరగడం, పబ్లిక్ ప్రదేశాలలో కేక్ కటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
దేశ ప్రజలు కు రాష్ట్ర పతి, ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
 దేశ ప్రజలు కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము,, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సర...
By Karapati Gopi 2026-01-01 05:50:05 0 475
Andhra Pradesh
దశాబ్దాలుగా వెంటాడుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించిన కేసినేని చిన్ని
*ప్ర‌చుర‌ణార్థం* *28-02-2026*   *దశాబ్దాలుగా వెంటాడుతున్న సమస్యకు ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-28 12:56:30 0 120
Andhra Pradesh
దటీజ్ పవన్ కళ్యాణ్.. 15 రోజుల్లోనే వడ్డేశ్వరం యానాదుల కాలనీకి వెలుగులు..
తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం వేగంగా స్పందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి...
By Pagadala Venkateswar 2026-01-13 06:26:34 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com