Iam a reporter
  • 132 Posts
  • 3 Photos
  • 0 Videos
  • Reporter at Venkatapuram
  • Lives in Venkatapuram
  • From Venkatapuram
  • Studied Geetham at Sahithi high school
    Class of 10th
  • Followed by 0 people
Basic Info
  • Experience
    3 Years
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Telangana
  • Assembly Constituency
    Narasampat
  • District
    Warangal
  • Mandal | Tahasil | Sub Division
    Duggondi
Search
Recent Updates
  • నెక్కొండ ఎస్ఐ సస్పెండ్... సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నెక్కొండ
    వరంగల్ జిల్లా నర్సంపేట: సివిల్ వివాదంలో అనధికారికంగాజోక్యం చేసుకున్నారనే ఫిర్యాదులు రావడంతో శాఖాపరంగా విచారణ చేపట్టిన అనంతరం వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహేందర్ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు, మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఎస్ఐ మహేందర్ విధి నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే...
    0 Comments 0 Shares 20 Views 0 Reviews
  • దుగ్గొండి మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు...
    1 minute ago   దుగ్గొండిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు దుగ్గొండి : మండలంలోని భారత్ అవాజ్ న్యూస్: జూలై 20 రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలాల్లో వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులకు సోమ వారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థా పనలు చేస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు చుక్క రమేష్  మండలంలోని రేకంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ, మహిళా భవనాలకు, తిమ్మంపే టలో మహిళా...
    0 Comments 0 Shares 36 Views 0 Reviews
  • Yellow Alert ఈ జిల్లాలో వర్షాలు..,
    భారత్ అవాజ్ న్యూస్: 19 జూలై రోజున వాతావరణం శాఖ వెలువడించడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ TGలోనూ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంగనర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ మేరకు...
    0 Comments 0 Shares 51 Views 0 Reviews
  • వరంగల్ జిల్లా నర్సంపేట్ పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి....
    వరంగల్: గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి భారత్ అవాజ్ న్యూస్: 9 జూలై రోజున నర్సంపేట పోలీస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న సామల శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందారు. 2 నెలల క్రితం రఘునాథపల్లి పోలీస్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన బుధవారం విధుల్లో ఉండగా ఛాతీనొప్పితో కుప్పకూలారు. తొలుత స్థానిక ఆసుపత్రికి, అనంతరం హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 10.30...
    Like
    1
    0 Comments 0 Shares 73 Views 0 Reviews
  • మహ్మదాపురం సోసైటీ చైర్మన్ గా ఇంగోలి రాజేశ్వరరావు గారు ఎన్నిక కావడం జరిగింది
    భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం సొసైటీ ఛైర్మన్గా హింగోలి రాజేశ్వరరావు, 12 మంది సభ్యులను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కృషి...
    0 Comments 0 Shares 82 Views 0 Reviews
  • వరంగల్ తొలి మహిళ సిపి గా శ్వేతా రెడ్డి నియమితులయ్యారు...
    భారత్ అవాజ్ న్యూస్:  30 జూన్ రోజున వరంగల్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలో తొలి మహిళా కమిషనర్గా ఎన్. శ్వేతా రెడ్డి నియమితులయ్యారు. 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆమె.. ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్స్లో ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లా ఎస్పీగా, హైదరాబాద్ నార్త్ డీసీపీగా, సిద్దిపేట తొలి మహిళా కమిషనర్గా సేవలందించారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసి గుర్తింపు పొందిన ఆమె.. టెక్నాలజీ ఆధారిత...
    0 Comments 0 Shares 87 Views 0 Reviews
  • నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా ఎన్నికైన తోకల శ్రీనివాస్ రెడ్డి....
    భారత్ ఆవాజ్ న్యూస్ :24 జూన్ రోజున నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుగ్గొండి మండలం చాపలబండ గ్రామానికి చెందిన తోకల శ్రీనివాస్ రెడ్డి . నియమిస్తున్నట్టు నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి తెలిపారు. అనంతరం తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు...
    1 Comments 0 Shares 138 Views 0 Reviews
  • కొడుకులు పట్టించుకోవడం లేదు పోలీస్ స్టేషన్లో ఆశ్రమించిన వృద్ధ దంపతులు....
    భారత్ అవాజ్ న్యూస్:23 జూన్ రోజున వరంగల్ జిల్లా  దుగ్గొండి:  మండలం వెంకటాపురం గ్రామం ఓ వృద్ధ దంపతులు తమ ముగ్గురు కొడుకులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న దుగ్గొండి పోలీసులు వెంటనే స్పందించి వృద్ధ దంపతులకు అండగా నిలిచారు. పోలీసులు ముగ్గురు కుమా రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతలను...
    0 Comments 0 Shares 118 Views 0 Reviews
  • తనిఖీలు చేస్తున్న ఆర్టీవో పై నుంచి వెళ్లిన బొగ్గు లారీ.....
    అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి నెల రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చిన అధికారి ఆర్టీవో కార్యాలయం ముందే బీభత్సం సృష్టించిన బొగ్గు లారీ... భారత్ అవాజ్ న్యూస్: 22 జూన్ రోజున భూపాలపల్లి జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి (ఆర్టీవో) వెంకన్న రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు బొగ్గు లారీలను చెక్ చేస్తున్న క్రమంలో అతివేగంతో...
    0 Comments 0 Shares 134 Views 0 Reviews
  • షార్ట్ సర్క్యూట్ లో ఇల్లు ధ్వంసం... దుగ్గండి మండలంలో
    దుగ్గొండి: షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం భారత్ అవాజ్ న్యూస్: 22 జూన్ రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంగ్రామంలో మునుకుంట్ల వెంకటేశ్వర్లు ఇంట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, విద్యుత్ సరఫరాను నిలిపివేయించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని గృహోపకరణాలు,...
    0 Comments 0 Shares 135 Views 0 Reviews
  • బండి భగీరథ బేల్ మంజూరు .....
    ఫైనల్ ఎగ్జామ్స్.. బండి భగీరథ్కు బెయిల్ భారత్ అవాజ్ న్యూస్: 20 జూన్ రోజున TG: పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇంజినీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండటంతో షరతులతో వారం పాటు బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో నెల రోజులకు పైగా చర్లపల్లి జైల్లో ఉన్న ఆయన విడుదలయ్యారు. కాగా తమ కూతురిని భగీరథ్ లైంగికంగా వేధించారని మైనర్ బాలిక తల్లి మే 8న...
    0 Comments 0 Shares 138 Views 0 Reviews
  • ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవం....MLA శ్రీ దొంతి మాధవ రెడ్డి గారు...
    *దుగ్గొండి మండలంలో కొనసాగుతున్న గృహప్రవేశాల పరంపర* భారత్ అవాజ్ న్యూస్: 18జూన్ నేడు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని పోనకల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులైన కందికొండ రజిత–సమ్మయ్య, రాసమల్ల సాంబలక్ష్మి–ప్రభాకర్, రాసమల్ల సుజాత కుటుంబాల నూతన గృహాల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు హాజరై...
    0 Comments 0 Shares 161 Views 0 Reviews
  • ఫార్మర్ రిజిస్టర్ పూర్తి చేసుకోండి AO తెలపడం జరిగింది....
    నల్లబెల్లి: ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోండి: ఏవో భారత్ అవాజ్ న్యూస్: 17 జూన్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో నల్లబెల్లి, లెంకలపల్లి, రేలకుంట, నందిగామ గ్రామాల రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవాలని నల్లబెల్లి AO రజిత సూచించారు. ఈనెల 20న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడతగా రూ.2,000 జమ కానుండగా, రిజిస్ట్రీ పూర్తి చేసిన వారికే అర్హత ఉంటుందని తెలిపారు. ఈరోజు నల్లబెల్లి రైతు వేదికలో...
    0 Comments 0 Shares 142 Views 0 Reviews
  • వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లో ప్రాథమిక పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి టిఫిన్స్ ప్రారంభోత్సవంలో...
        వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభం* భారత్ అవాజ్ న్యూస్:15 జూన్ రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంగ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అల్పాహార (టిఫిన్) పథకాన్ని ఉదయం 8 గంటలకు ఘనంగా ప్రారంభించారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం జరిగింది. ఈ...
    0 Comments 0 Shares 150 Views 0 Reviews
  • హనుమకొండ కు చేరుకున్న హరీష్ రావు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు.....
    హనుమకొండకు చేరుకున్న హరీశ్ రావు.. ఘన స్వాగతం భారత్ అవాజ్ న్యూస్: 14 జూన్ రోజున బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు హనుమకొండకు చేరుకున్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన "ఎంపవర్ ఏ చైల్డ్" కార్యక్రమానికి ఆయన హాజరయ్యా రు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, దాస్యం వినయ్ భాస్కర్, రంజిత్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్...
    0 Comments 0 Shares 157 Views 0 Reviews
  • రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
    దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి భారత్ అవాజ్ న్యూస్:జూన్ 13  రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. రేఖంపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ వేణు(38) ఉదయం విధులకు బైక్పై బయల్దేరారు. గిర్నిబావి సమీపంలోని లోకేశ్వరం మిల్లు వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వేణు...
    0 Comments 0 Shares 163 Views 0 Reviews
  • మహబూబాబాద్ ఇద్దరుMPDOలు... ఒక MRO....!
    మహబూబాబాద్: ఇద్దరు MPDOలు.. ఒక MRO..! భారత్ అవాజ్ న్యూస్: 12 జూన్ రోజున మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండల ఎంపీడీవో రాధిక, ఎంపీవో యాకయ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. కాగా 2012లో ఇదే మండల తహశీల్దార్ ఆకుల సమ్మయ్య, 2016లో ఎంపీడీవో తాళ్ల ఉపేందర్, ప్రస్తుత ఎంపీడీవో రాధిక ACBకి పట్టుబడటంతో నర్సింహులపేట (M) ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అర్హులకు న్యాయం...
    0 Comments 0 Shares 163 Views 0 Reviews
  • వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామసభలో వరంగల్ జిల్లా కలెక్టర్ మాట్లాడడం జరిగింది....
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికల భాగంగా.... భారత్ అవాజ్ న్యూస్: 8 జూన్ రోజున గ్రామసభలోనెక్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఉపాధి హామీ, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి...
    0 Comments 0 Shares 161 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com