Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
Ban the hostel businesses in HyderabadGovt has to take serious action on banning of the Hostel Businesses in Hyderabad. Residential area people are suffering with lot many issues by theae hostels and also the boys hostel people are becoming gundas and rowdies and beating the public who are residing beside of these stupid hostels for simple matters which is not at all acceptable. This issue should be taken very seriously by the govt...0 Comments 0 Shares 672 Views 0 Reviews
-
Civil Services Exam Registrations Witness a Slight Decline in Hyderabad Prelims 2025 scheduled for SundayCivil Services Exam Registrations Witness a Slight Decline in HyderabadPrelims 2025 scheduled for Sunday Hyderabad: The number of aspirants registering for the prestigious Civil Services Preliminary Examination has seen a marginal decline this year in Hyderabad. According to official data, a total of 43,676 candidates have registered for the examination in 2025, compared to 45,153 candidates...0 Comments 0 Shares 3K Views 0 Reviews
-
Civil Services Exam Registrations Witness a Slight Decline in Hyderabad Prelims 2025 scheduled for SundayCivil Services Exam Registrations Witness a Slight Decline in HyderabadPrelims 2025 scheduled for Sunday Hyderabad: The number of aspirants registering for the prestigious Civil Services Preliminary Examination has seen a marginal decline this year in Hyderabad. According to official data, a total of 43,676 candidates have registered for the examination in 2025, compared to 45,153 candidates...0 Comments 0 Shares 3K Views 0 Reviews
-
Heavy Rainfall in Hyderabad today eveningThere is a heavy Rainfall happening in Hyderabad today evening. Suddenly the climate got too cold and it's too nice to see the view outside.0 Comments 0 Shares 315 Views 0 Reviews
-
Hyderabad Badangoet bjp leader suicideబడంగ్పేట్ బీజేపీ నాయకుడు ఆత్మహత్య హైదరాబాద్: బడంగ్పేట్ సర్కిల్కు చెందిన బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాదర్గుల్ ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు...0 Comments 0 Shares 358 Views 0 Reviews
-
Hyderabad Metro and Urban Infrastructure Drive ProgressHyderabad continues to strengthen its urban infrastructure through the expansion of Metro Rail connectivity, road development, flyovers, and strategic mobility projects. In 2026, the Telangana government has maintained its focus on improving public transportation, easing traffic congestion, and enhancing last-mile connectivity across the city. Infrastructure upgrades, including road widening,...0 Comments 0 Shares 71 Views 0 Reviews
-
Hyderabad Metro Expansion Driving Urban Growth ForwardThe expansion of the Hyderabad Metro is playing a significant role in transforming the city's urban landscape. New metro corridors and improved connectivity are helping reduce traffic congestion, shorten travel times, and promote sustainable transportation. Alongside metro development, investments in roads, flyovers, smart infrastructure, and public amenities are enhancing the quality of urban...0 Comments 0 Shares 136 Views 0 Reviews
-
Hyderabad metro funds for irfcహైదరాబాద్ మెట్రోకు IRFC నుంచి రుణం విషయమై రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారితో చర్చలు సానుకూలంగా జరిగాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి గారితో పాటు అశ్వినీ వైష్ణవ్ గారితో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి గారు...0 Comments 0 Shares 149 Views 0 Reviews
-
Hyderabad Rain Alert 🌧️భాగ్యనగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి |హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ఉదృతికి పార్క్ చేసిన వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, బి.ఎన్.రెడ్డి నగర్, నాగోల్ ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. సాయి నగర్ కాలనీలో వీధుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో పార్క్ చేసిన బైకులు కొట్టుకుపోవడం చూసి ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఎంతో కష్టపడి కొన్న...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
Hyderabad space tek company sky root aerospaceపూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా పరీక్షించిన స్కైరూట్ ఏరోస్పేస్కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మిషన్ ఆగమన్లో భాగంగా నిర్వహించిన విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1 విజయం భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. 🚀...0 Comments 0 Shares 77 Views 0 Reviews
-
Hyderabad Startup Ecosystem Emerges as India Innovation HubHyderabad has rapidly evolved into one of India’s leading startup ecosystems, driven by strong government support, global IT presence, and world-class infrastructure. The city is home to innovative startups across sectors like fintech, healthtech, AI, biotech, and edtech. Initiatives such as T-Hub, WE Hub, and strategic investment policies have boosted entrepreneurship and funding...0 Comments 0 Shares 95 Views 0 Reviews
-
"ఆపరేషన్ సేఫ్ స్కూల్… హైదరాబాద్లో 558 దుకాణాలపై సజ్జనార్ భారీ దాడులు”హైదరాబాద్ : నగరంలో స్కూల్ పరిసరాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు “ఆపరేషన్ సేఫ్ స్కూల్” పేరుతో భారీ స్థాయి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V. C. Sajjanar ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్లో దాదాపు 5000 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ పరిసరాల్లో ఉన్న పాన్ షాపులు, సిగరెట్ మరియు ఇతర టొబాకో ఉత్పత్తులు విక్రయించే దుకాణాలపై ఏకకాలంలో దాడులు...0 Comments 0 Shares 978 Views 0 Reviews
-
'నరేంద్ర విజయం' పుస్తకావిష్కరణ.|"11 ఏళ్ల మోదీ పాలనపై సంకలన గ్రంథం విడుదల" హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గత 11 ఏళ్ల పాలనలో అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ విధానాలపై రూపొందించిన 'నరేంద్ర విజయం' పుస్తకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు గీతా మూర్తి సంకలనం చేయగా, దేశంలోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 మంది ప్రముఖుల వ్యాసాలను...0 Comments 0 Shares 191 Views 0 Reviews
-
హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేననిహలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని తేదీ 3-01-2026 అనగా శనివారం రోజున కొండగట్టు లోని శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధికి జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచ్చేయనున్నారు గతంలో కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న సందర్భంలో ఆలయ బోర్డ్ సభ్యులు, అధికారులు భక్తులకు సరిపడే దీక్ష విరమణ మండపాలు...0 Comments 0 Shares 655 Views 0 Reviews
-
"అభివృద్ధి కాదు సమస్య... అభివృద్ధి చేసే విధానమే అసలు ప్రశ్న."హైదరాబాద్ : ఒకప్పుడు నగరాల అభివృద్ధిని కొలవడానికి భారీ భవనాలు, విశాలమైన రహదారులు, కొత్త పరిశ్రమలు, పెరుగుతున్న పెట్టుబడులు చాలు అనుకునేవారు. కానీ నేడు ప్రపంచం ఒక కొత్త ప్రశ్నను ఎదుర్కొంటోంది. ఆకాశహర్మ్యాలు ఎన్ని నిర్మించామన్నది కాదు, వాటి మధ్య మనిషి ఎంత హాయిగా, ఎంత సురక్షితంగా జీవించగలుగుతున్నాడన్నదే అసలు అభివృద్ధి ప్రమాణమా అని ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్న హైదరాబాద్కూ వర్తిస్తుంది. గత రెండు...0 Comments 0 Shares 247 Views 0 Reviews
-
"అలై బలైతో హృదయాలను కలిపిన దత్తన్న". జన్మదిన శుభాకాంక్షలు.|హైదరాబాద్ : రాజకీయాల్లో పదవులు సంపాదించడం కంటే ప్రజల మనసులు గెలుచుకోవడం గొప్ప విషయం. అలాంటి అరుదైన నాయకుల్లో మాజీ గవర్నర్, సీనియర్ రాజకీయ నాయకులు బండారు దత్తాత్రేయ ఒకరు. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన ప్రజాసేవ, సామాజిక సేవలను గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరికీ సంతోషాన్నిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో దత్తాత్రేయ ఒక ప్రత్యేక అధ్యాయం. విద్యార్థి దశ నుంచే ప్రజా జీవితంలో...0 Comments 0 Shares 157 Views 0 Reviews
-
"కాళేశ్వరం, కరవు"పై ప్రభుత్వాన్ని నిలదీసిన..ఈటల.|"కన్నెపల్లి నుంచి నీటి తరలింపుపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని సూచన.. రిటైర్డ్ ఇంజనీర్లకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్" హైదరాబాద్ జులై 13: "కరువు వర్సెస్ కాళేశ్వరం – కన్నెపల్లి నుంచి నీటి తరలింపు సాధ్యమా?" అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న నీటి సమస్య,...0 Comments 0 Shares 119 Views 0 Reviews
-
"జగన్నాథుడికి జ్వరం ఎందుకు?""రథయాత్రకు ముందు జరిగే అనసార విధానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం" హైదరాబాద్ జులై 5 : ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ శ్రీ జగన్నాథ రథయాత్ర గురించి చాలా మందికి తెలుసు. కానీ ఆ రథయాత్రకు ముందు ప్రతి ఏడాది జరిగే 'అనసార విధానం' గురించి మాత్రం కొద్దిమందికే అవగాహన ఉంటుంది. మహాస్నానం అనంతరం శ్రీ జగన్నాథుడు, శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్రాదేవి 14 రోజుల పాటు భక్తులకు దర్శనం ఇవ్వరు. ఈ సమయంలో స్వామివారు...0 Comments 0 Shares 121 Views 0 Reviews
-
"జస్టిస్ గుండ చంద్రయ్య మృతి న్యాయరంగానికి తీరని లోటు : ఎంపీ ఈటెల రాజేందర్ ”హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తొలి చైర్మన్గా సేవలందించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ గుండ చంద్రయ్య మృతి పట్ల మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జస్టిస్ చంద్రయ్య గారి మరణం న్యాయరంగానికి, ముఖ్యంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే వర్గాలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ విడుదల చేసిన...0 Comments 0 Shares 497 Views 0 Reviews
-
"తెలంగాణ కొత్త పోలీస్ బాస్గా సీవీ ఆనంద్.|హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ బాస్ శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో 1991 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్కు ఈ కీలక బాధ్యతలు దక్కాయి. గతంలో హైదరాబాద్ పోలీస్...0 Comments 0 Shares 467 Views 0 Reviews
-
"తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ప్రత్యేక ముద్ర".|● యువ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు. ● ఐటీ, పరిశ్రమల అభివృద్ధిలో కీలక పాత్ర. ● ప్రతిపక్షంలోనూ పార్టీకి ప్రధాన బలంగా కొనసాగుతున్న కేటీఆర్. హైదరాబాద్, జూలై 23: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మరో జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో యువ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న కేటీఆర్, పార్టీ నిర్మాణం నుంచి ప్రభుత్వ...0 Comments 0 Shares 44 Views 0 Reviews
-
"తెలంగాణలో కొత్త పార్కింగ్ షాక్.. అడ్డగోలుగా పార్క్ చేస్తే బండి వేలానికే!హైదరాబాద్ : తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడానికి అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త పార్కింగ్ పాలసీ ముసాయిదాను సిద్ధం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఈ నూతన విధానం ప్రకారం రహదారులపై, నో-పార్కింగ్ జోన్లలో అడ్డగోలుగా నిలిపే వాహనాలతో పాటు, అకస్మాత్తుగా పాడైపోయి రోడ్డుపైనే ఉండిపోయే బ్రేక్డౌన్ వాహనాలను కూడా...0 Comments 0 Shares 251 Views 0 Reviews
-
"దేశవ్యాప్తంగా సంచలనం.. NEET 2026 పరీక్ష రద్దు.|హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన NEET-UG 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రకటించింది. మే 3, 2026న నిర్వహించిన ఈ పరీక్షలో రాజస్థాన్ రాష్ట్రంలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వెలుగులోకి రావడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర దర్యాప్తు సంస్థ CBIతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర...0 Comments 0 Shares 412 Views 0 Reviews
More Results