• "మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.|
    హైదరాబాద్ :రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఈ దశలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో...
    0 Comments 0 Shares 232 Views 0 Reviews
  • Electoral Roll Overhaul: ECI Launches Phase III
    The Election Commission of India (ECI) today officially kickstarted Phase III of the Special Intensive Revision (SIR) of electoral rolls across the Union Territory. Aimed at ensuring a high-fidelity voter list for future polls, over 3.9 lakh Booth Level Officers have begun door-to-door verification. For residents of DNH and DD, the qualifying date is set for July 1, 2026. This exercise is...
    0 Comments 0 Shares 233 Views 0 Reviews
  • Electoral Rolls: EC Announces Special Intensive Revision
    In a major administrative move, the Election Commission of India announced today that a month-long Special Intensive Revision of electoral rolls will begin in Odisha on May 30, 2026.  Chief Electoral Officer R.S. Gopalan stated that this field-based process will involve house-to-house verification to update the voter database. The exercise aims to eliminate duplicate entries and include...
    0 Comments 0 Shares 194 Views 0 Reviews
  • Karnataka Poll Prep: Massive Door-to-Door Voter Roll Update
    The Election Commission of India has officially launched the Special Intensive Revision (SIR) of electoral rolls across Karnataka. This initiative aims to clean up and update the state's voter list through a thorough month-long, door-to-door verification drive.  Spearheaded by over 59,000 Booth Level Officers (BLOs), this massive house-to-house enumeration process will cover more than...
    0 Comments 0 Shares 87 Views 0 Reviews
  • Panchayat Elections in Telangana: It's Not Just a Vote – It's a Voice for Your Village
    In every election, we talk about leaders in Delhi or Hyderabad. But real change — the kind that brings water to your home, builds roads to your school, and lights up your street — begins at the village level. That’s why Panchayat elections matter. They are the most direct link between the people and governance, yet often the most ignored. What Are Panchayat Elections Really...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • Punjab CM Calls for Vigilance During Voter Roll Revision
    Punjab Chief Minister Bhagwant Mann has urged Aam Aadmi Party (AAP) workers to remain vigilant during the Special Intensive Revision (SIR) of electoral rolls. He emphasized the importance of ensuring that the voter list revision process is conducted fairly and transparently, encouraging party workers to closely monitor the exercise at the grassroots level. The Chief Minister alleged that...
    0 Comments 0 Shares 90 Views 0 Reviews
  • Rahul Gandhi Exposing Tampered Voter List
    Delhi: On August 5, Honble LoP Shri Rahul Gandhi ji will expose the tampering of voter list done by Election Commission in Bengaluru Central Lok Sabha seat of Karnataka in 2024 Lok Sabha elections!
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • SIRపై ఎమ్మెల్యే కీలక ఆదేశాలు.|
    "ఆగస్టు 3లోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలని బీఎల్ఏలకు సూచన" మేడ్చల్ మల్కాజిగిరి, అల్వాల్, జూలై 16: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా విస్తృతంగా నిర్వహించి విజయవంతం చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) సూచించారు.  ఆగస్టు 3లోగా ఎన్యుమరేషన్...
    0 Comments 0 Shares 74 Views 0 Reviews
  • Special Revision of Electoral Rolls Commences Across Manipur
    The Election Commission of India officially launched Phase III of the Special Intensive Revision (SIR) of electoral rolls across Manipur today.  With July 1, 2026, established as the qualifying date, the massive administrative exercise aims to update voter lists and correct anomalies.  Nearly 3,000 Booth Level Officers (BLOs) are preparing for extensive house-to-house verifications...
    0 Comments 0 Shares 188 Views 0 Reviews
  • ఇంటింటికీ ఓటరు ఫారాలు.!
    'ప్రతి అర్హుల ఓటే ప్రజాస్వామ్యానికి బలం: శాంతి శ్రీనివాస్ రెడ్డి" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా జేజే నగర్, రామ్‌నగర్, జానకీనగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాల పంపిణీ ప్రక్రియను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.  బూత్ లెవల్ అధికారులతో కలిసి పంపిణీ తీరును సమీక్షిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫారాలు అందేలా...
    0 Comments 0 Shares 124 Views 0 Reviews
  • ఎన్నికల కమిషన్‌పై నమ్మకం సన్నగిల్లుతోంది: కిల్లి కృపారాణి ||
    ప్రతిపక్ష పార్టీలు మరియు ఎన్నికల కమిషన్ మధ్య వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ అంశంపై సీనియర్ నాయకులు సైతం స్పందిస్తున్నారు. తాజాగా, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి  గారు ఎన్నికల కమిషన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కిల్లి కృపారాణి  మాట్లాడుతూ,...
    0 Comments 0 Shares 3K Views 0 Reviews
  • ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు: శ్రీగణేష్.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి జూలై 24 వరకు నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద బీఎల్ఏలతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.  వార్డు నంబర్-2లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను కంటోన్మెంట్...
    0 Comments 0 Shares 136 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com