ఎన్నికల కమిషన్‌పై నమ్మకం సన్నగిల్లుతోంది: కిల్లి కృపారాణి ||
ప్రతిపక్ష పార్టీలు మరియు ఎన్నికల కమిషన్ మధ్య వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ అంశంపై సీనియర్ నాయకులు సైతం స్పందిస్తున్నారు. తాజాగా, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి  గారు ఎన్నికల కమిషన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కిల్లి కృపారాణి  మాట్లాడుతూ,...
0 Comments 0 Shares 2K Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com