Bharat Media Association (BMA): Empowering Voices, Elevating Journalism
The Bharat Media Association (BMA) is a dynamic initiative dedicated to supporting and enhancing the professional development of reporters, journalists, and media professionals across India. Our mission is to foster collaboration, uphold journalistic standards, and amplify the diverse voices that shape our nation. Through resources, networking, and inspiration, BMA aims to create a vibrant community committed to excellence in media.
Join us in the pursuit of truth, storytelling, and media empowerment. Welcome to the Bharat Aawaz Suraksha Samveda!
The Bharat Media Association (BMA) is a dynamic initiative dedicated to supporting and enhancing the professional development of reporters, journalists, and media professionals across India. Our mission is to foster collaboration, uphold journalistic standards, and amplify the diverse voices that shape our nation. Through resources, networking, and inspiration, BMA aims to create a vibrant community committed to excellence in media.
Join us in the pursuit of truth, storytelling, and media empowerment. Welcome to the Bharat Aawaz Suraksha Samveda!
-
Public Group
-
351 Posts
-
148 Photos
-
1 Videos
-
Reviews
-
Bharat Aawaz
Recent Updates
-
అటవీశాఖ అర్బన్ పార్క్ లో కోతుల ఆహారపు కేంద్రం ఏర్పాటు.మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ లో వున్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోతుల ఆహార సేకరణ కేంద్ర నీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న అర్బన్ పార్క్ సమీపంలో కోతుల ఆహార పదార్థాల కేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమని అదే విధంగా పర్యటకులు ఇట్టి విషయాన్ని గమనించి దారి వెంబడి ఆహార పదార్థాలు వేయకుండా...0 Comments 1 Shares 112 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
కర్నూలు జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ ::కర్నూలు: కర్నూలులో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలురోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి నిర్వహించిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో, బ్లాక్ స్పాట్స్ వద్ద బ్యారికేడింగ్, సైన్ బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై పెండింగ్ పనులు...0 Comments 1 Shares 170 Views 0 Reviews
-
అటల్ మోడీ సుపరిపాలన యాత్రకర్నూలు !! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రెండు రోజులపాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కర్నూల్లో జరిగే అటల్ మోడీ సుపరిపాలన యాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు STBC ప్రాంగణం లో జరిగే బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారు0 Comments 0 Shares 416 Views 0 Reviews
-
అంగన్వాడీ కార్మికుల ధర్నాకర్నూలు ( కలెక్టరేట్) : కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కొరకు ధర్నా చేశారు. ఈ సందర్భం గా సుప్రీంకోర్ట్ తీర్పు ప్రకారం సిబ్బందికి కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు0 Comments 0 Shares 424 Views 0 Reviews
-
అయ్యప్ప స్వామి దీపం మహోత్సవంకర్నూలు!! శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి 48 వ దీప మహోత్సవం ఈనెల 13వ తేదీ అనగా రేపు శనివారం కర్నూలు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణ నందు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ మహోత్సవానికి అయ్యప్ప స్వామి భక్తులు అదే విధంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు0 Comments 0 Shares 424 Views 0 Reviews
-
కర్నూలు జిల్లా గ్రంధాలయ చైర్మన్ నియామకంకర్నూలు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తుగ్గలి నాగేంద్ర నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగేంద్ర గతంలో కమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు0 Comments 0 Shares 408 Views 0 Reviews
-
రోడ్డుపైకి చేరిన నీరుకర్నూల్ అశోక్ నగర్ పంపు హౌస్ వెంకటరమణ కాలనీ ప్రధాన రహదారిలో గత రాత్రి నుంచి మంచినీటి పైపు లైన్ లీక్ కావడం తో మంచి నీరు రహదారి పై ప్రవహిస్తుంది. దీనివలన వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు త్వరగా స్పందించి నీటి వృధాన్ని అరికట్ట ఇవ్వాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు0 Comments 0 Shares 415 Views 0 Reviews
More Stories
Join the group to join the chatbox
Bharat Aawaz | BMA | IINNSIDE
https://ba.bharataawaz.com