Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
Punjab CM Calls for Vigilance During Voter Roll RevisionPunjab Chief Minister Bhagwant Mann has urged Aam Aadmi Party (AAP) workers to remain vigilant during the Special Intensive Revision (SIR) of electoral rolls. He emphasized the importance of ensuring that the voter list revision process is conducted fairly and transparently, encouraging party workers to closely monitor the exercise at the grassroots level. The Chief Minister alleged that...0 Comments 0 Shares 95 Views 0 Reviews
-
Rahul Gandhi Exposing Tampered Voter ListDelhi: On August 5, Honble LoP Shri Rahul Gandhi ji will expose the tampering of voter list done by Election Commission in Bengaluru Central Lok Sabha seat of Karnataka in 2024 Lok Sabha elections!0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
SIRపై ఎమ్మెల్యే కీలక ఆదేశాలు.|"ఆగస్టు 3లోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలని బీఎల్ఏలకు సూచన" మేడ్చల్ మల్కాజిగిరి, అల్వాల్, జూలై 16: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా విస్తృతంగా నిర్వహించి విజయవంతం చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) సూచించారు. ఆగస్టు 3లోగా ఎన్యుమరేషన్...0 Comments 0 Shares 79 Views 0 Reviews
-
క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్.|"అర్హులందరూ నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో చర్యలు" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బండబస్తీ, టెంపుల్ ఆల్వాల్ ప్రాంతాల్లో ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులు (BLOలు) చేపడుతున్న ఫారాల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ప్రతి అర్హుడైన ఓటరికి...0 Comments 0 Shares 104 Views 0 Reviews
-
భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం.|- ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు. - అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు. - దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచన. హైదరాబాద్, జూలై 18: సికింద్రాబాద్లో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని...0 Comments 0 Shares 80 Views 0 Reviews