శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
బాపట్ల జిల్లా రామాపురంలో శక్తి టీమ్ తో స్టూడెంట్స్, బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ రామపురం నందు బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యురాలు సిహెచ్ సునీత, రామాపురం నందు స్టూడెంట్స్ కి శక్తి యాప్ గురించి అలాగే ఆ యాప్ ఆపద సమయంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియపరిచారు.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ గురించి మరియు...
0 Comments 0 Shares 96 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com