దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో యస్ ఐ ఆర్ మ్యాపింగ్ క్యాంప్.

0
334

తేది 04-04-2026, శనివారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు, స్థానిక సయ్యద్ నబీ మస్జిద్ సమీపంలో, దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ, పెద్దపల్లి ఆధ్వర్యంలో, పెద్దపల్లి మండల రెవెన్యూ అధికారి  సమన్వయంతో, పోలింగ్ స్టేషన్ సంఖ్యలు 58, 59, 60 మరియు 61 కు చెందిన బి.ఎల్.ఓలు, అలాగే 9 మరియు 28 వార్డు కౌన్సిలర్ల సహకారంతో యస్.ఐ.ఆర్ మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహించబడినది.

ఇట్టి కార్యక్రమంలో 9 మరియు 28 వ వార్డు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని మ్యాపింగ్ చేయించుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 9వ వార్డు మరియు 28వ వార్డు కౌన్సిలర్లు నదీమ్. మరియు తూముల లత సుభాష్. హాజరయ్యారు.

వీరితోపాటు జి పి ఓ శ్రీ రాధా, బి ఎల్ ఓ లు సుమాంజలి, రజిత, ఉమా, స్రవంతి, శ్రీదేవి మరియు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ, పెద్దపల్లి స‌భ్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన...
By Ratna Sekhar 2026-03-11 08:01:56 0 783
Andhra Pradesh
మదనపల్లెలో ఘనంగా హనుమాన్ జయంతి, ప్రముఖుల హాజరు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి...
By Pagadala Venkateswar 2026-05-13 05:35:57 0 47
Andhra Pradesh
మదనపల్లె: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు - జేసీ.
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) శివ్ నారాయణ శర్మ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)...
By Pagadala Venkateswar 2026-04-07 04:02:14 0 91
Telangana
అసభ్యకరమైన కంటెంట్ ను తొలగించండి - ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు.|
హైదరాబాద్ :  ట్విట్టర్(X) కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు. గ్రోక్ చాట్ బాట్ సృష్టిస్తున్న...
By Sidhu Maroju 2026-01-02 15:54:40 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com