• గచ్చిబౌలి పబ్‌లో డ్రగ్స్ కేసు కలకలం
    హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్ పోలీసులు పబ్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
    కోండాపూర్‌లో ఉన్న క్వాక్ ఎరినా పబ్‌లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ “డీజే బ్లాక్ కాఫీ” పేరిట భారీ ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేశారు.
    తనిఖీల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి:
    మొత్తం 8 మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ
    డ్రగ్స్ వినియోగం చేసిన అనుమానం
    పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    తదుపరి చర్యలు:
    వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
    కేసు నమోదు
    పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభం
    ముఖ్యాంశం
    హైదరాబాద్‌లో పబ్‌లలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఈ ఘటనతో స్పష్టమైంది.

    కొండాపూర్ పబ్‌లో డ్రగ్స్ దందా – నటి హేమకు నెగెటివ్
    హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలోని క్వాక్ ఏరీనా పబ్‌లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దాడుల్లో పబ్‌లో కస్టమర్లకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
    ఈ సందర్భంగా మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా, ఆరుగురు గంజాయి సేవించినట్లు తేలింది. మరో ఇద్దరికి ఇతర మత్తు పదార్థాలు పాజిటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
    ఇదే పబ్‌కు వెళ్లిన నటి హేమను కూడా పరీక్షించగా, ఆమెకు డ్రగ్స్ టెస్ట్‌లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరిస్తూ, డ్రగ్ టెస్ట్ కిట్‌ను చూపిస్తూ వీడియోను విడుదల చేశారు.
    ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా వ్యవస్థపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    గచ్చిబౌలి పబ్‌లో డ్రగ్స్ కేసు కలకలం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్ పోలీసులు పబ్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోండాపూర్‌లో ఉన్న క్వాక్ ఎరినా పబ్‌లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ “డీజే బ్లాక్ కాఫీ” పేరిట భారీ ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేశారు. 👉 తనిఖీల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి: మొత్తం 8 మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ డ్రగ్స్ వినియోగం చేసిన అనుమానం పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 👉 తదుపరి చర్యలు: వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలింపు కేసు నమోదు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభం ⚠️ ముఖ్యాంశం హైదరాబాద్‌లో పబ్‌లలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఈ ఘటనతో స్పష్టమైంది. కొండాపూర్ పబ్‌లో డ్రగ్స్ దందా – నటి హేమకు నెగెటివ్ హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలోని క్వాక్ ఏరీనా పబ్‌లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దాడుల్లో పబ్‌లో కస్టమర్లకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా, ఆరుగురు గంజాయి సేవించినట్లు తేలింది. మరో ఇద్దరికి ఇతర మత్తు పదార్థాలు పాజిటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇదే పబ్‌కు వెళ్లిన నటి హేమను కూడా పరీక్షించగా, ఆమెకు డ్రగ్స్ టెస్ట్‌లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరిస్తూ, డ్రగ్ టెస్ట్ కిట్‌ను చూపిస్తూ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా వ్యవస్థపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    0 Comments 0 Shares 161 Views 0 Reviews
  • చీరాలలో రహదారి భద్రతపై శక్తి టీం భారీ అవగాహన
    చీరాల పట్టణంలోని వాహనదారులు రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజానికి సహకరించాలని చీరాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ మోయిన్ సూచనలతో శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం ఎస్సై హరిబాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని ఒక భారంగా...
    0 Comments 0 Shares 249 Views 0 Reviews
  • ఉద్యోగులకు 7358 కోట్ల పెండింగ్ బిల్లు విడుదల గ్రీన్ సిగ్నల్
    *Press Release*   *ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్*   *ఏ మాత్రం నిధుల లభ్యత ఉన్నా... పెండింగ్ బిల్లులను చెల్లించాలని సీఎం ఆదేశం*   *బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి సూచన*   *పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష*   *అమరావతి, ఏప్రిల్ 1:-* గత ప్రభుత్వం...
    0 Comments 0 Shares 48 Views 0 Reviews
  • భీమన్న సేవలో రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణు కుమార్
    వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​మంత్రి ఆలయానికి చేరుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ​తర్వాత స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం...
    0 Comments 0 Shares 48 Views 0 Reviews
  • హకీమ్ మహమ్మద్ తాహిర్ అన్వర్) గుర్తు తెలియని పరిస్థితుల్లో మరణించాడు
    పాకిస్తాన్‌ కు ఒక్కసారిగా షాక్...... భారత్ లో పాక్ ప్రేమికులకు నిద్రపట్టని సమయం... మసూద్ అజ్హర్ సోదరుడు — మహమ్మద్ తాహిర్ అన్వర్ (హకీమ్ మహమ్మద్ తాహిర్ అన్వర్) గుర్తు తెలియని పరిస్థితుల్లో మరణించాడు. ఇది సాధారణ మరణం కాదు... తాహిర్ అన్వర్ జైష్-ఎ-మహమ్మద్‌లో కీలక పాత్ర పోషించాడు. భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఉరి, పుల్వామా, పఠాన్‌కోట్ వంటి దాడుల...
    0 Comments 0 Shares 77 Views 0 Reviews
  • వేటపాలెం రోమన్ క్యాతిలిక్ మిషన్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్బంగా పరిశుద్ధ సిలువ మార్గ ధ్యానములు.
    సర్వమానవాళి పాప పరిహారమునకై జేసు క్రీస్తు ప్రభువు సిలువను మోసి, తన రక్తం చిందించి, సిలువపై మరణమొంది తిరిగి మూడవ రోజు లేచిన యేసుక్రీస్తు బోధించిన మార్గమే సర్వమానవాళ్ళికి మోక్ష మార్గమని ఆర్.సి.ఎం చర్చి విచారణ గురువు టీ. కరుణాకర్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా గుడ్ ఫ్రైడే సూచికంగా ఆనాడు ఏసు ప్రభువు శిలువను మోస్తూ పొందిన శ్రమలను కళ్ళకు కట్టినట్లుగా పురవిధులలో ప్రదర్శించారు. ప్రపంచములోని క్రైస్తవ ప్రజలు...
    0 Comments 1 Shares 256 Views 0 Reviews
  • కల్వకుంట్ల కవిత గారు "సర్వోదయ తెలంగాణ" (Sarvodaya Telangana) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు
    కల్వకుంట్ల కవిత గారు "సర్వోదయ తెలంగాణ" (Sarvodaya Telangana) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు తేదీ మరియు సమయం: పార్టీ జెండాను ఏప్రిల్ 25, 2026న ఉదయం 8:00 గంటలకు ఆవిష్కరించనున్నారు.వేదిక: మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్‌లో ఉన్న అద్వయ కన్వెన్షన్ (Advaya Convention) ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది.
    0 Comments 0 Shares 71 Views 0 Reviews
  • బెజ్జం వజ్రం హత్యపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ. హైదరాబాదులో విచారణ జరిపిన ఎస్సీ కమిషన్ నెంబర్డై,రెక్టర్లు
    14 సంవత్సరాల క్రితం చీరాలలో జరిగిన బెజ్జం వజ్రమ్మ అను ఎస్సీ మహిళ హత్య కేసులో పునర్విచారణ జరపాలని ఎస్సీ, ఎస్టీ యాక్ట్ వేయాలని ఫిర్యాదు పై హైదరాబాదులో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు మరియు డైరెక్టర్లు శుక్రవారం విచారణ జరిపారు. 2012 వ సంవత్సరం జూన్ నెల 12వ తేదీన చీరాల రెడ్డి గారి బంగ్లా వద్ద నివాసం ఉండే పర్చూరు మండలం చిన్నంబొట్ల అగ్రహారం గ్రామానికి చెందిన బెజ్జం వజ్రం లక్ష్మీ మహిళా మండలి వికలాంగుల ఉచిత...
    0 Comments 0 Shares 202 Views 0 Reviews
  • రాఘవేంద్ర పాఠశాలలో ఘనంగా 17వ వార్షికోత్సవం
    చీరాల పట్టణంలోని రాఘవేంద్ర హైస్కూల్ నందు 17వ వార్షికొత్సవ వేడుకలు కరస్పాండెంట్ మణికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నవి ముఖ్య అతిధులుగా బాపట్ల జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి మాధవి,విశిష్ట అతిధులుగా హైస్కూల్ సోషల్ అసిస్టెంట్ రాజు విజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ గవిని మణికుమార్...
    0 Comments 0 Shares 100 Views 0 Reviews
  • Vamaadhara river barrage
    వంశధార నదిపై నేరడి బ్యారేజి నిర్మాణం గురించి ఏపీ-ఒడిశా రాష్ట్రాల మధ్య 20 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. చంద్రబాబు గారు సరైన కార్యాచరణతో పరిష్కారం దిశగా పోరాటాన్ని నడిపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సహకరించడంతో నేరడి బ్యారేజికి అనుమతులు వచ్చాయి. దీనిపై శ్రీకాకుళం రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబుగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.  #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 64 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com