ప్రమాదపు అంచున ప్రయాణం

0
91

శాయంపేట మండలం నుండి ఆత్మకూరు వరకూ వెళ్ళే ప్రధాన రహదారిపై రోడ్డుపై రైతులు మక్కలు పోయడంతో ప్రమాదాలు జరుగుతుండడంతో అటుగా వెళ్ళే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రాత్రి సమయంలో ఆ యొక్క రహదారి మీదుగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు ఒదిలిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డు ను ఆక్రమించి మక్కలు ఆరబోసారని కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని, సంబంధిత అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Search
Categories
Read More
Telangana
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి: ఘనంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.   నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్  జయంతి. ఆరు...
By Sidhu Maroju 2025-08-06 10:06:58 0 787
Telangana
చిలుకూరులో సమ్మర్ క్యాంప్
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే సమ్మర్...
By Nookapangu Manikanta 2026-05-07 12:43:09 0 69
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన శ్రీమతి బుట్టా రేణుక
ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీల చేనేత వస్త్ర విక్రయ కేంద్రాలను...
By Boya Dasthagiri 2026-03-28 23:49:06 0 279
Andhra Pradesh
గంపలగూడెం రహదారులకు మహర్దశ
*ప్ర‌చుర‌ణార్థం* *14-01-2026*   *గ్రామాల ముఖచిత్రం మార్చుతున్న పల్లెపండుగ 2.0.*...
By Rajini Kumari 2026-01-14 12:45:30 0 163
Andhra Pradesh
మజ్జిగ పంపిణీ చేసిన గద్దె క్రాంతి కుమార్
*సేవే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందడుగు*   *మజ్జిగ పంపిణీ చేసిన గద్దె క్రాంతి కుమార్,...
By Rajini Kumari 2026-05-08 13:27:46 0 74
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com