స్త్రీ-శక్తి విజయవంతం కావాలంటే బస్సులు, సిబ్బందిని పెంచాలి.

0
102

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ-శక్తి' ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే వెంటనే 3000 కొత్త బస్సులు కొనుగోలు చేసి, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ (EU) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జి. వి. నరసయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లె-1 డిపో ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ, పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగినా, పాత బస్సులు మరియు సిబ్బంది కొరతతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనిఖీ అధికారుల తప్పుడు కేసులు, సిబ్బందిపై దాడులను అరికట్టాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఉదయం 09.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు క్రింది కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని శ్రీయుత జిల్లా కలెక్టర్ డా ||వి. వినోద్ కుమార్,ఐ.ఏ.ఎస్ గారు తెలియజేసి ఉన్నారు.
రేపు అనగా సోమవారం(29-12-2025)ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంఉదయం 09.00 గంటల నుండి...
By Gadiyapudi Narendra 2025-12-28 16:34:39 0 223
Andhra Pradesh
శస్త్రచికిత్స తర్వాత తొలిసారి బయటకొచ్చిన పవన్ కల్యాణ్.
దివంగత మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుకు నివాళి హైదరాబాద్‌లో నాదెండ్ల చిత్రపటానికి పుష్పాంజలి...
By Pagadala Venkateswar 2026-05-06 07:32:59 0 63
Telangana
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేసిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా :  చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి, జైపూర్ మండలాలకు చెందిన...
By Avunoori Mahesh 2026-04-29 10:54:20 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com