పుంగనూరు: రౌడీ షీటర్ దారుణ హత్య

0
146

పుంగనూరు మండలం మసేమ్మ కురప్పల్లికి చెందిన రౌడీ షీటర్ డిజే. భాస్కర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం స్థానికులు ఈ ఘటనను గుర్తించారు. మృతుడిపై ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు సమాచారం. నంగిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు  పోలీసుల విచారణ లో వెల్లడి కానున్నాయి # కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో మంత్రి లోకేష్ 79 వ రోజు ప్రజా దర్బార్
*Press Release*   *మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో మంత్రి లోకేష్ 79వ రోజు ప్రజాదర్బార్*  ...
By Rajini Kumari 2025-12-20 12:17:56 0 197
Jharkhand
Judicial Shake-up: HC Orders 262 Fresh Probes into Custodial Deaths
In a landmark move for human rights, the Jharkhand High Court has ordered fresh judicial...
By Dunna Jessicaruth 2026-05-15 09:50:26 0 92
Andhra Pradesh
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన హర్షవర్ధన్ రెడ్డి.
పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని, మదనపల్లె నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు వైసీపీ...
By Pagadala Venkateswar 2026-05-28 06:45:41 0 84
Uttar Pradesh
Ghazipur Tense After Mob Attacks Police Escorting Encounter Suspect's Body
Tensions are high in Ghazipur, Uttar Pradesh, following a police encounter that killed a man...
By Tejaswini Komanduru 2026-06-05 07:35:37 0 70
Andhra Pradesh
సైబర్ నేరాలపై అవగాహన : కర్నూలు పోలీస్
కర్నూలు :కర్నూల్ జిల్లా...సైబర్ నేరాలు, మహిళల పై జరిగే నేరాల పై అవగాహన...మహిళల భద్రతకు కు పటిష్ట...
By Hari Krishna 2025-12-27 16:20:40 0 332
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com