మదనపల్లిలో భర్తపై భార్య కత్తితో దాడి – హత్యాయత్నం.

0
153

మదనపల్లి మండలంలో గురువారం ఉదయం భార్య శ్యామల, మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త మల్లూరి సుబ్రహ్మణ్యం రెడ్డి (43)పై కొడవలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నాయునివారి పల్లిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యం రెడ్డిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.|
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా: జిల్లాలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ...
By Sidhu Maroju 2026-06-22 11:44:31 0 84
Andhra Pradesh
తర్లుపాడు మండలం,గోరుగుంతలపాడు గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే
 తర్లుపాడు మండలం,గోరుగుంతలపాడు గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే ను పరిశీలించిన జిల్లా...
By Chennaiah Kati 2026-07-08 21:27:31 0 66
Andhra Pradesh
Andhra Pradesh Advances Fisheries and Blue Economy
Andhra Pradesh continues to strengthen its fisheries sector and blue economy through investments...
By Fathima Safa 2026-06-27 11:29:38 0 137
Andhra Pradesh
రంజాన్ పండుగ: కాంగ్రెస్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్ శుభాకాంక్షలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్, శుక్రవారం, శనివారం...
By Pagadala Venkateswar 2026-03-20 13:53:03 0 164
Business & Finance
Rural Road Expansion to Boost Bihar's Business Growth
The newly completed roads under the Pradhan Mantri Gram Sadak Yojana (PMGSY) are expected to...
By Navya Sree 2026-07-01 07:10:04 0 49
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com