బిఆర్ఎస్ పార్టీ అధినేత విచారణకు పిలవడoపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా...

0
219

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కెసిఆర్ పై విచారణ నోటీసులను ఖండిస్తూ నిరసన, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించరు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ సాదికుడు సీఎంగా రెండు పర్యాయాలు పనిచేసే వ్యక్తిని దర్యాప్తుకు పిలవడం సరికాదు అని కేసీఆర్ ఇంటికి వెళ్లి విచారణ జరపాలని చట్టం చెప్తున్నా రేవంత్ రెడ్డి అనుకూలంగా పనిచేసి కొందరు వ్యక్తులు అనవమానాలు గుర్తిస్తున్నారని నోటీసు విచారణ సరికాదు అని బిఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ కెసిఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు పథకాలు జరిగాయని వచ్చే రెండు సంవత్సరాలు తర్వాత కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ దుర్గాప్ప గారి అశోక్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
వరంగల్‌లో హిందూశక్తి ప్రదర్శన… చికోటి ప్రవీణ్ పిలుపు”.|
హైదరాబాద్ : వరంగల్ లో శ్రీరామనవమి సందర్భంగా హిందూ సంకల్ప బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ...
By Sidhu Maroju 2026-03-29 09:09:57 0 66
Telangana
క్రీడలకు దగర మత్తుకు దుర్రం
నిజామాబాద్ జిల్లాలొ జరిగిన "ప్రమోద్‌కుమార్ T10- క్రికెట్ టోర్నమెంట్  అదివారంతో...
By Sadaq Sadaq 2026-02-01 16:53:06 0 184
Meghalaya
4th Meghalaya Open Table Tennis Tournament Kicks Off in Shillong
The 4th #Meghalaya Open Table Tennis Cash Prize Tournament began on September 12 at Jawaharlal...
By Pooja Patil 2025-09-13 11:56:10 0 177
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో ఇంటర్ ఇన్విజిలేటర్ తొలగింపు
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్...
By Kothuru Murali 2026-02-26 12:46:07 0 73
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com