ఏసీబీ వలలో పడిన సచివాలయం విలేజ్ సర్వేయర్

0
80

*మచిలీపట్నం :*

 

ఎసీబీ వలలో పడ్డ సచివాలయం 

విలేజ్ సర్వేయర్

 

14వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడ్డ వాడపాలెం సచివాలయ విలేజ్ సర్వేయర్ సుంకర రాజేష్

 

మూడు స్థంభాల సెంటర్ లో నడిరోడ్డుపై బహిరంగంగా లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఎసీబీ డీఎస్పీ బీవీ సుబ్బారావు

 

పెదయాదర గ్రామంలో 3.76 ఎకరాల వ్యవసాయ భూమి సర్వే చేసేందుకు లంచం డిమాండ్ చేసిన రాజేష్

 

బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్న డీఎస్పీ సుబ్బారావు

 

ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఎసీబీ పని చేస్తోందన్న డీఎస్పీ

 

ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే తక్షణమే మా దృష్టికి తీసుకురావాలని కోరిన ఎసీబీ డీఎస్పీ సుబ్బారావు

Search
Categories
Read More
Karnataka
CBI Raids Former Karnataka Minister in Valmiki Scam |
The Central Bureau of Investigation (CBI) conducted searches at the residence of a former...
By Pooja Patil 2025-09-15 12:45:56 0 379
Andhra Pradesh
రామసముద్రం: బండరాయిని ఢీకొన్న బైక్ వ్యక్తికి గాయాలు.
రామసముద్రం - పుంగనూరు రహదారిలోని గాంధీనగర్ సమీపంలో సోమవారం సాయంత్రం ఒక బైక్ అదుపుతప్పి రహదారి...
By Pagadala Venkateswar 2026-02-17 05:23:47 0 30
Andhra Pradesh
ఈనెల 23 న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
*ఈ నెల 23న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు*   తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల...
By Rajini Kumari 2025-12-22 07:52:39 0 121
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com