ఏసీబీ వలలో పడిన సచివాలయం విలేజ్ సర్వేయర్

0
157

*మచిలీపట్నం :*

 

ఎసీబీ వలలో పడ్డ సచివాలయం 

విలేజ్ సర్వేయర్

 

14వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడ్డ వాడపాలెం సచివాలయ విలేజ్ సర్వేయర్ సుంకర రాజేష్

 

మూడు స్థంభాల సెంటర్ లో నడిరోడ్డుపై బహిరంగంగా లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఎసీబీ డీఎస్పీ బీవీ సుబ్బారావు

 

పెదయాదర గ్రామంలో 3.76 ఎకరాల వ్యవసాయ భూమి సర్వే చేసేందుకు లంచం డిమాండ్ చేసిన రాజేష్

 

బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్న డీఎస్పీ సుబ్బారావు

 

ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఎసీబీ పని చేస్తోందన్న డీఎస్పీ

 

ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే తక్షణమే మా దృష్టికి తీసుకురావాలని కోరిన ఎసీబీ డీఎస్పీ సుబ్బారావు

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లా బృందం గోవా పర్యటన - కోస్తా టూరిజం అభివృద్ధిపై అధ్యయనం
బాపట్ల: బాపట్ల తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, గోవాలోని పర్యాటక...
By Gadiyapudi Narendra 2026-02-18 16:20:31 0 164
Telangana
🔴🔥*ఏసీపీతో సహా సీఐ, ఎస్ఐలు సస్పెండ్*
  🟤వరంగల్ పోలీస్ కమిషనరేట్,   గతంలో వరంగల్ ఏసీపీ గా విధులు నిర్వహించిన నందిరాం...
By CM_ Krishna 2025-12-23 14:38:07 0 251
Andhra Pradesh
డాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలికి తీవ్రగాయాలు.
శుక్రవారం మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు....
By Pagadala Venkateswar 2026-04-25 04:38:01 0 59
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com