ఏసీబీ వలలో పడిన సచివాలయం విలేజ్ సర్వేయర్

0
134

*మచిలీపట్నం :*

 

ఎసీబీ వలలో పడ్డ సచివాలయం 

విలేజ్ సర్వేయర్

 

14వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడ్డ వాడపాలెం సచివాలయ విలేజ్ సర్వేయర్ సుంకర రాజేష్

 

మూడు స్థంభాల సెంటర్ లో నడిరోడ్డుపై బహిరంగంగా లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఎసీబీ డీఎస్పీ బీవీ సుబ్బారావు

 

పెదయాదర గ్రామంలో 3.76 ఎకరాల వ్యవసాయ భూమి సర్వే చేసేందుకు లంచం డిమాండ్ చేసిన రాజేష్

 

బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్న డీఎస్పీ సుబ్బారావు

 

ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఎసీబీ పని చేస్తోందన్న డీఎస్పీ

 

ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే తక్షణమే మా దృష్టికి తీసుకురావాలని కోరిన ఎసీబీ డీఎస్పీ సుబ్బారావు

Search
Categories
Read More
Telangana
సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?
*సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?*      *పలు బస్టాండ్ లో ప్రయాణికుల అవస్థలు!*...
By Pinnehasan Odela 2026-01-10 13:26:22 0 148
Telangana
బిజెపికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్.
 బీజేపీ అధ్యక్ష్య పదవి కోసం నామినేషన్ వేయడానికి వెళ్లినప్పుడు తన అనుచరులను కొందరు...
By Sidhu Maroju 2025-06-30 18:06:47 0 1K
Telangana
"క్రిసలిస్ హైట్స్" ప్రైమరీ స్కూల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.
జీడిమెట్ల డివిజన్ ఎం. ఎన్.రెడ్డి నగర్ లో గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన...
By Sidhu Maroju 2025-06-15 16:34:25 0 1K
Andhra Pradesh
గూడూరు పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలలో ఉన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి,(సిపిఎం)
పట్టణంలో మరియు మండలంలో ని గ్రామాలలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని...
By mahaboob basha 2025-11-21 14:05:17 0 394
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com