మదనపల్లె అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి: సీపీఐ.

0
46

జూన్ 20న సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటన సందర్భంగా, సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళి సోమవారం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా జలాలతో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలని, మదనపల్లె ఔటర్ రింగ్ రోడ్డు, చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి చేయాలని కోరారు. మదనపల్లె–రామసముద్రం రహదారిని విస్తరించి, టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణాన్ని వేగవంతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం స్పష్టమైన హామీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఇది ఎక్సలెంట్ న్యూస్: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ఇది ఎక్సలెంట్ న్యూస్: సీఎం చంద్రబాబు 30-01-2026 Fri 14:07 | Andhra...
By Pagadala Venkateswar 2026-01-31 06:42:17 0 306
Andhra Pradesh
గిద్దలూరు నియోజకవర్గ విద్యాభివృద్ధిలో మరో కీలక అడుగు
గిద్దలూరు నియోజకవర్గ విద్యాభివృద్ధిలో మరో కీలక అడుగు మన నియోజకవర్గంలో నూతన ప్రభుత్వ జూనియర్...
By Chennaiah Kati 2026-07-03 16:47:57 0 52
Andhra Pradesh
YS Sharmila: ఏపీలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి జగన్ ప్రభుత్వమే కారణం: షర్మిల.
Andhra   YS Sharmila Blames Jagan Government for Rising Drug Culture in AP జగన్ పై...
By Pagadala Venkateswar 2026-03-09 05:49:57 0 151
Telangana
High court zone in rajendranagar
రాజేంద్రనగర్‌లో తెలంగాణ కొత్త హైకోర్టు జోన్-II భవన సముదాయాలకు శంకుస్థాపనలో సుప్రీంకోర్టు...
By G k Nookala 2026-04-05 06:12:41 0 211
Andhra Pradesh
మంగళగిరిలో గాయత్రి బ్యాంక్ ప్రారంభోత్సవం చిల్లపల్లి శ్రీనివాసరావు
*మంగళగిరిలో గాయత్రి బ్యాంక్ బ్రాంచ్ శుభారంభం*   *-తెలుగురాష్ట్రాల్లో విస్తరిస్తున్న...
By Rajini Kumari 2026-01-28 12:58:58 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com