పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం

0
153

అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల మెప్పు పొందిన సీఎం చంద్రబాబుపై పరుషమైన పదజాలంతో మాట్లాడటం సమంజసం కాదని, దీనిపై రాష్ట్ర ప్రజలందరూ అంబటికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అలాంటి వాటిని నమ్మకండి: పుంగనూరు కమిషనర్
పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పేరుతో కొందరు వ్యక్తులు రాంగ్ కాల్స్ చేస్తూ, ఇంటి,...
By Kothuru Murali 2026-03-02 04:05:08 0 88
Telangana
ఎర్త్ అవర్ కు జిహెచ్ఎంసి పిలుపు.|
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని Greater Hyderabad...
By Sidhu Maroju 2026-03-28 11:10:47 0 128
Andhra Pradesh
శ్రీకాకుళం: జిల్లా అదనపు న్యాయమూర్తిని కలిసిన బార్ అసోసియేషన్ కార్యవర్గం
శ్రీకాకుళం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు శనివారం జిల్లా ఒకటవ అదనపు న్యాయమూర్తి...
By Manda Ramkumar 2026-03-28 12:37:36 0 267
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com