తిరుపతి లడ్డు పై ఆగని పోరు

0
78

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో, కేశినేని శివనాద్ (చిన్ని) గారు - విజయవాడ పార్లమెంటు సభ్యులు సారధ్యంలో, తిరుపతి లడ్డులో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంలో నిన్న వచ్చినటువంటి రిపోర్ట్ లో కల్తీ ఉందని తెలియజేయడం వలన శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి దేవస్థానము నందు, ఈరోజు గురువారం 29 - 1- 2026న ఉదయం 11:00 గంటలకు పిళ్లా సుదర్శన్ రావు - బుద్దు వారి గుడి చైర్మన్ అధ్యక్షతన, దేవస్థానం శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దుష్ట పరిపాలన లడ్డులో వాడే నెయ్యి కల్తీ చేసి ప్రజలను మోసం చేసిన గత ప్రభుత్వ మోసాలను కడిగి వేయడానికి ఆ భగవంతుడు యొక్క సన్నిధిని శుద్ధి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ డూండీ రాకేష్ గారు - రాష్ట్ర ఆర్యవైశ్య చైర్మన్, శ్రీ రాజు సోలంకి గారు - వాణిజ్య విభాగం అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా, శ్రీ గణప రాము గారు - శనీశ్వరాలయం చైర్మన్, శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈగల సాంబ నమ్మి భాను మరియు ఉప్పూడి రాము - ధర్మకర్త, నందే విజయలక్ష్మి - ధర్మకర్త మరియు పాల మాధవ ఎంపీ గారి పిఎ, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. 

పిళ్లా సుదర్శన్ రావు

బుద్ధు వారి గుడి చైర్మన్

Search
Categories
Read More
Andhra Pradesh
పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ మాలధారణ ప్రారంభం
*పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ మాలాధారణ ప్రారంభం*    పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత...
By Rajini Kumari 2025-12-15 07:54:23 0 123
Telangana
బిజెపికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్.
 బీజేపీ అధ్యక్ష్య పదవి కోసం నామినేషన్ వేయడానికి వెళ్లినప్పుడు తన అనుచరులను కొందరు...
By Sidhu Maroju 2025-06-30 18:06:47 0 1K
Andhra Pradesh
పుంగనూరు: సుగాలి మిట్ట అటవీ ప్రాంతం లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, సుగాలిమిట్ట అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం...
By Kothuru Murali 2026-01-19 12:11:57 0 67
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com