తిరుపతి లడ్డు పై ఆగని పోరు

0
162

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో, కేశినేని శివనాద్ (చిన్ని) గారు - విజయవాడ పార్లమెంటు సభ్యులు సారధ్యంలో, తిరుపతి లడ్డులో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంలో నిన్న వచ్చినటువంటి రిపోర్ట్ లో కల్తీ ఉందని తెలియజేయడం వలన శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి దేవస్థానము నందు, ఈరోజు గురువారం 29 - 1- 2026న ఉదయం 11:00 గంటలకు పిళ్లా సుదర్శన్ రావు - బుద్దు వారి గుడి చైర్మన్ అధ్యక్షతన, దేవస్థానం శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దుష్ట పరిపాలన లడ్డులో వాడే నెయ్యి కల్తీ చేసి ప్రజలను మోసం చేసిన గత ప్రభుత్వ మోసాలను కడిగి వేయడానికి ఆ భగవంతుడు యొక్క సన్నిధిని శుద్ధి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ డూండీ రాకేష్ గారు - రాష్ట్ర ఆర్యవైశ్య చైర్మన్, శ్రీ రాజు సోలంకి గారు - వాణిజ్య విభాగం అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా, శ్రీ గణప రాము గారు - శనీశ్వరాలయం చైర్మన్, శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈగల సాంబ నమ్మి భాను మరియు ఉప్పూడి రాము - ధర్మకర్త, నందే విజయలక్ష్మి - ధర్మకర్త మరియు పాల మాధవ ఎంపీ గారి పిఎ, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. 

పిళ్లా సుదర్శన్ రావు

బుద్ధు వారి గుడి చైర్మన్

Search
Categories
Read More
Andhra Pradesh
మద్దిలేటి స్వామిని దర్శించుకున్న డోన్ ఎమ్మెల్యే!! కోట్ల
కర్నూలు : బేతంచర్ల : RS రంగాపురం : డోన్:  ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని...
By Hari Krishna 2025-12-28 08:58:05 0 155
Telangana
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తా : MLC.శంబిపూర్ రాజు.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ...
By Sidhu Maroju 2025-12-28 10:01:22 0 176
Education
Nomination for the Sardar Patel Unity Award 2025 🇮🇳🤝......
Recognising the outstanding & inspiring efforts made by citizens & institutions in...
By Bharat Aawaz 2025-07-03 07:35:36 0 2K
Telangana
అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం
  భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం రామయ్య నిత్య కళ్యాణం అర్చకులచే ఉదయం బేడా...
By Lakavath Kiran 2026-03-14 15:44:58 0 396
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com