బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణం - కలెక్టర్ 

0
298

బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణం . బాపట్ల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించిన విద్యార్థులను అభినందించి. బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు.

బాపట్ల: బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు  డిఇఓ  శ్రీనివాస్  తో కలసి  విద్యార్థులు  జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్   మాట్లాడుతూ, "బాపట్ల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని వీరి కృషి, అంకితభావం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. వృత్తి విద్య ద్వారా భవిష్యత్తులో మరిన్ని  మంచి అవకాశాలు సృష్టించుకోవాలని ఆకాంక్షిస్తు విద్యార్థులను ప్రశంసించారు.

 డి ఈ ఓ మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీలు (State Level Skill Competition 2025-26) డిసెంబర్ 29, 2025న విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌లో ఘనంగా జరిగాయి. 10 వృత్తి విభాగాల్లో నిర్వహించిన 
ఈ విజయాలు బాపట్ల జిల్లా విద్యారంగానికి కీర్తి తెచ్చాయని డి ఈ ఓ ఈ సందర్భంగా విజేతలైనకె.అక్షయ,కె.సాయి చరిస్మ్, కె.ఈశ్వరమ్మ,సి హెచ్.వైష్ణవి,పి.ఉన్నవెంకటలక్ష్మి విద్యార్థినిలు అభినందించారు.

ఈ పోటీల్లో ప్రతి విభాగానికి మొదటి స్థానానికి రూ.25,000, రెండవ స్థానానికి రూ.15,000, మూడవ స్థానానికి రూ.10,000 నగదు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ పోటీల్లో బాపట్ల జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విజేతలుగా నిలిచారు. వారి వివరాలు:

స్కూల్: జడ్‌పి హైస్కూల్, మేడరమెట్ల
హెడ్‌మాస్టర్: శ్రీమతి టి. అంజనీ దేవి (సంప్రదింపు: 9492813696)
వృత్తి విభాగం: హెల్త్‌కేర్
వృత్తి శిక్షకురాలు: శ్రీమతి కె. రమ్య లత (సంప్రదింపు: 8106998009)
సాధించిన స్థానం: మొదటి స్థానం
నగదు బహుమతి: రూ.25,000

స్కూల్: ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ స్కూల్ (బాలికలు), నక్షత్రనగర్
హెడ్‌మాస్టర్: శ్రీమతి జి. రాగిణి
వృత్తి విభాగం: అగ్రికల్చర్
వృత్తి శిక్షకురాలు: శ్రీ సుద్దపల్లి సిరి వెన్నెల  (సంప్రదింపు: 9553541074)
సాధించిన స్థానం: రెండవ స్థానం
నగదు బహుమతి: రూ.15,000

 గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీమతి ఎం. చారులత, వొకేషనల్ కోఆర్డినేటర్ శ్రీ వి. సత్యనారాయణ, సంబంధిత హెడ్‌మాస్టర్లు, వృత్తి శిక్షకులు, 

 "మా జిల్లా విద్యార్థులు హెల్త్‌కేర్, అగ్రికల్చర్ విభాగాల్లో రాణించడం సంతోషదాయకం. వీరి విజయం జిల్లా విద్యాశాఖ కృషికి ఫలితం."
గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీమతి ఎం. చారులత తన అభినందనలు తెలిపారు: "బాలికలు వృత్తి నైపుణ్యాల్లో రాణిస్తున్నారు. ఈ విజయం బాలికల సాధికారతకు నిదర్శనం."
వొకేషనల్ కోఆర్డినేటర్ శ్రీ వి. సత్యనారాయణ మాట్లాడుతూ: "వృత్తి శిక్షణ ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయిలో పోటీ పడుతున్నారు. ఈ విజయాలు మరిన్ని ప్రోత్సాహాన్ని ఇస్తాయి."
సంబంధిత హెడ్‌మాస్టర్లు, వృత్తి శిక్షకులు కూడా విద్యార్థుల కృషిని, శిక్షణను కొనియాడారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు తాటిమకుల పాలెం అటవీ క్షేత్రాది కార్యాలయం వద్ద ఉద్రిక్తత.
పుంగనూరు అటవీ క్షేత్ర కార్యాలయం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. పాలెంపల్లి గ్రామ సమీపంలో...
By Kothuru Murali 2026-01-26 07:11:18 0 180
Andhra Pradesh
మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల....
బాపట్ల జిల్లా: మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల గురించి...
By Gadiyapudi Narendra 2026-02-05 16:50:40 0 187
Telangana
సింధు హాస్పిటల్ — మూడు పార్టీల చేతులు కలిసిన కథ
హేటెరో గ్రూప్ చైర్మన్, BRS రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి — తన ప్రియమైన కుమార్తె...
By Ponnala Srinivasrao 2026-05-10 05:58:34 0 120
Andhra Pradesh
24,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు లకు మరో 3రోజులు మాత్రమే.
కేంద్రబలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు 31తోముగియనుంది.తెలంగాణలో494,...
By Karapati Gopi 2025-12-28 09:34:18 0 376
Telangana
"ఎండలో నిరీక్షణకు ఇక ముగింపు.. బొల్లారం చెక్‌పోస్ట్ వద్ద బస్ షెల్టర్, చలివేంద్రం ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజల సౌకర్యం, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచే లక్ష్యంతో మల్కాజిగిరి...
By Sidhu Maroju 2026-05-31 09:34:28 0 304
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com