దీన్ని మీద జంగంపల్లిలో భూ వివాదం.

0
94

మదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాన్స్కో అధికారులు భూమిలో విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం చింతచెట్లను తొలగించగా, నారాయణే చెట్లను నరికించాడని ఆరోపిస్తూ రవిబాబు వర్గం నారాయణ వర్గంపై దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులనుమదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాన్స్కో అధికారులు భూమిలో విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం చింతచెట్లను తొలగించగా, నారాయణే చెట్లను నరికించాడని ఆరోపిస్తూ రవిబాబు వర్గం నారాయణ వర్గంపై దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు: విద్యార్థులకు నోట్ బుక్ లు పంపిణీ.
పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని...
By Kothuru Murali 2026-01-24 08:01:48 0 124
Telangana
నిషేధిత గంజాయి విక్రేతల అరెస్ట్. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని షిరిడీ హిల్స్ ప్రాంతంలో...
By Sidhu Maroju 2026-01-07 15:14:21 0 151
Andhra Pradesh
Chandrababu Naidu: ఇజ్రాయెల్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ.
ఇజ్రాయెల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రితో చంద్రబాబు సమావేశం సాంకేతిక సహకారం అందించాలని కోరిన...
By Pagadala Venkateswar 2026-01-21 14:44:30 0 96
Telangana
నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు
నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు నెన్నెలా మండలం గొల్లపల్లి సర్పంచ్ జాడి...
By Pinnehasan Odela 2026-01-10 13:11:30 0 157
Andhra Pradesh
డ్రగ్స్కు దూరంగా ఉండాలి
డ్రగ్స్ కు దూరంగా ఉండాలని బొబ్బిలి పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి షాదీఖానాలో శనివారం...
By Boiena Rajesh 2026-03-21 10:45:56 0 119
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com