దీన్ని మీద జంగంపల్లిలో భూ వివాదం.

0
126

మదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాన్స్కో అధికారులు భూమిలో విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం చింతచెట్లను తొలగించగా, నారాయణే చెట్లను నరికించాడని ఆరోపిస్తూ రవిబాబు వర్గం నారాయణ వర్గంపై దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులనుమదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాన్స్కో అధికారులు భూమిలో విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం చింతచెట్లను తొలగించగా, నారాయణే చెట్లను నరికించాడని ఆరోపిస్తూ రవిబాబు వర్గం నారాయణ వర్గంపై దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
యువత కోసం ఆధునిక స్నూకర్ సిండికేట్.. ఆల్వాల్‌లో ఈటెల ఘన ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్  నిన్న రాత్రి ముఖ్య అతిథిగా...
By Sidhu Maroju 2026-04-04 07:56:41 0 206
Andhra Pradesh
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు....**
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా...
By Chennaiah Kati 2026-02-19 07:36:31 0 277
Andhra Pradesh
పోలేరమ్మ తిరునాళ్లలో ‘శక్తి టీం’ మానవత్వం - తప్పిపోయిన చిన్నారులు తల్లిదండ్రుల చెంతకు..
చీరాల మండలం తోటవారిపాలెంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లలో...
By Vadlamudi NagaVenkat 2026-05-06 01:52:33 0 126
Andhra Pradesh
శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాలు విందులో పాల్గొన్నా రాజంపే రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామ పరిధిలోని నాగన్న గుట్ట పాలెం లో మంగళవారం...
By Benguluri Madhubabu 2026-03-24 11:56:22 0 175
Andhra Pradesh
పుంగనూరు: ఆ ఆరోపణలు పూర్తిగా అబద్ధం.. పట్టాదారులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీలోని సర్వే నంబర్ 337/3కు చెందిన భూమిపై...
By Kothuru Murali 2026-05-09 15:05:29 0 61
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com