రోడ్డు నందు వేరు శెనగ కాయలు వ్యాపారం
Posted 2026-01-23 11:49:46
0
487
విశాఖ పట్నం కలెక్టర్ కార్యలయం ముందు రోడ్డు నందు ఓ భార్య భర్తలు వేరు శెనగ కాయలు ఉదయం11గంటలు నుండి రాత్రి 10 గంటల వరకు వ్యాపారం చేస్తున్నార నీ. ఇతను వరహాలు అనే వ్యక్తి నన్ను ఎవ్వరూ మాట్లాడరు అనే ఉద్దేశంతో అహంకారంతో ప్రజలకు ఇబ్బంది కల్గిస్తు న్నా డ నీ. కలెక్టరేట్ కు పని మీద వచ్చు ప్రజలకు. ఇకకట్టు గా వున్నది. నిత్యం బీచ్ రోడ్ కు బస్ లు వెళ్ళు తుంటాయి. వీరు ఇక్కడ వేరు సెనగ కిరా ణ పెట్టడం వల్ల .వచ్చు ట. పోవుట . పాదచారులకు చాలా కష్టంగా వుంది. కిరాణా కొట్టు. వల్ల అక్కడే టూ వీలర్స్ కార్లు రోడ్డు నందు నిలుపు తు న్నారు. రోడ్డులో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు. మరియు ట్రాఫిక్ పోలీసులు కలగ జేసు కొని ప్రజలకు. పాదచారులకు. ఇబ్బంది లేకుండా వేరు శెనగ కొట్టు. తోపుడు బండి తొలగించాలని ప్రజలు కోరుకొంటూ ఉన్నారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
నకిలీ ఐ.డి గుర్తింపు కార్డులతో అనుమతి లేని ఆర్మీ ప్రాంతం లోకి నలుగురు వ్యక్తుల చొరబాటు. అదుపులోకి తీసుకున్న తిరుమలగిరి పోలీస్ లు.
సికింద్రాబాద్.. తిరుమలగిరిలో ఆర్మీ అధీనంలో ఉన్న ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన నలుగురు వ్యక్తులను...
పుంగనూరు ఈసీఎల్ కంపెనీ వద్ద స్థానికుల నిరసన
పుంగనూరు మండలంలోని ఈసీఎల్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానికులు శనివారం...
జిఎస్టి తగ్గించడంలో ప్రజలపై పన్ను ప్రభావం తగ్గింది : మల్కాజ్గిరి ఎంపీ ఈటెల
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన...
మదనపల్లి: సుగావాసి ప్రమాణస్వీకారంలో మార్మోగిన నినాదాలు.
రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా సుగావాసి ప్రసాద్ బాబు సోమవారం మదనపల్లిలో ఘనంగా ప్రమాణ...