మరి కాసేపట్లోజూరిచ్ చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

0
151

దావోస్

 

• *కాసేపట్లో జూరిచ్ చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.*

 

• నాలుగు రోజుల వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనున్న ముఖ్యమంత్రి.

 

• పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ పర్యటన చేపడుతోన్న ముఖ్యమంత్రి బృందం.

 

• ఈ ఏడాది నిర్వహించే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు రికార్డు స్థాయిలో ప్రతినిధులు హాజరవుతారని అంచనా.

 

• సుమారు 130 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యే అవకాశం.

 

• WEF సదస్సుకు హాజరు కానున్న సుమారు 60 దేశాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులు.

 

• ప్రపంచ ఆర్థిక సదస్సుకు భారతదేశం నుంచి హాజరుకానున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.

 

• *ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరుకానుండడంతో రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను పూర్తి స్థాయిలో వివరించేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు సిద్దం చేసిన ఏపీ ప్రభుత్వం.*

 

• *గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్ వంటి రంగాల్లో పెట్టుబడులు సాధించేలా ప్రణాళికలు*

 

• టూరిజం, హాస్పటాలిటీ, విద్య, వైద్యం వంటి రంగాల్లో పెట్టుబడులపైనా ఫోకస్ పెట్టనున్న కూటమి సర్కార్.

 

• *వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, తెచ్చిన పాలసీలను జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు వివరించనున్న సీఎం బృందం.*

 

• *అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామనే అంశాన్ని పారిశ్రామిక వేత్తల దృష్టికి తీసుకెళ్లనున్న ప్రభుత్వం.*

 

• *ఏఐ నిపుణులను సిద్దం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ప్రధానంగా ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు బృందం.*

 

• *లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేసేలా అడ్వాన్స్ డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సు నిర్వహిస్తున్నామని వెల్లడించనున్న ఏపీ ప్రభుత్వం.*

 

• *ఇప్పటికే 50 వేల మంది అడ్వాన్స్ డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సులో శిక్షణకు నమోదు చేసుకున్నట్టు పారిశ్రామిక వేత్తలకు స్పష్టం చేయనున్న చంద్రబాబు.*

 

• *కాకినాడ గ్రీన్ అమోనియా-గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనున్న సీఎం.*

 

• *గతేడాది ప్రపంచ ఆర్థిక సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు... జరిపిన సంప్రదింపుల్లో సుమారు రూ. 2.36 లక్షల కోట్ల మేర పెట్టుబడులను రాబట్టగలిగిన ఏపీ ప్రభుత్వం.*

 

• *2025 WEF సదస్సులో చర్చలు జరిపిన 20 కంపెనీల నుంచి ఏపీకి పెట్టుబడులు.*

 

• ఈసారి పర్యటనలో అంతకు మించిన పెట్టుబడులు రాబట్టే దిశగా ప్రభుత్వం కసరత్తు.

 

• విశాఖ పెట్టుబడుల సదస్సు వివరాలను పారిశ్రామిక వేత్తలకు అందించనున్న టీమ్ ఏపీ.

 

• తొలి రోజు పర్యటనలో మొత్తంగా ఏడు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఏపీ సీఎం.

 

• తొలి రోజు పర్యటనలోనే తెలుగు డయాస్పోరా వేదికగా తెలుగువారితో సమావేశం కానున్న ముఖ్యమంత్రి.

 

• *తెలుగు డయాస్పోరాకు 20 దేశాల నుంచి హాజరుకానున్న తెలుగు ప్రజలు.*

 

• *పారిశ్రామిక వేత్తలుగా మారాలని ఎన్నార్టీలను కోరనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.*

 

• సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు.

Search
Categories
Read More
Andhra Pradesh
దేశాన్ని ప్రేమించే వాళ్ళు డ్రగ్స్ ను ముట్టుకోరు ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్
🇮🇳🇮🇳🇮🇳 *దేశాన్ని ప్రేమించే వాళ్లు డ్రగ్స్‌ను ముట్టుకోరు* – ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ శ్రీ...
By Rajini Kumari 2026-01-10 13:18:49 0 175
Andhra Pradesh
రూ.10 లక్షల బకాయిలు… మహిళా దినోత్సవం రోజే కార్మికురాలి ఆవేదన
కాకినాడ జిల్లా కరప పీహెచ్‌సీలో కంటింజెంట్ వర్కర్‌గా పనిచేస్తున్న ఎస్. దుర్గకు గత కొన్ని...
By Ratna Sekhar 2026-03-08 17:46:06 0 924
Andhra Pradesh
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైఎస్సార్సీపీ నిరసన
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్సార్సీపీ పుంగనూరు నియోజకవర్గ...
By Kothuru Murali 2026-05-18 15:20:21 0 85
Telangana
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్
 దొడ్డి అల్వాల్ సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్తులకు కార్పొరేటర్  సబిత అనిల్...
By Sidhu Maroju 2025-06-26 10:06:01 0 1K
Telangana
"బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి.. ప్రముఖుల వెల్లువ.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి ఘనంగా...
By Sidhu Maroju 2026-05-21 07:39:43 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com