దేశాన్ని ప్రేమించే వాళ్ళు డ్రగ్స్ ను ముట్టుకోరు ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్

0
137

🇮🇳🇮🇳🇮🇳 *దేశాన్ని ప్రేమించే వాళ్లు డ్రగ్స్‌ను ముట్టుకోరు* – ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ శ్రీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్.

 

📅 *తేది*: 10–01–2026

📍*స్థలం*: సిబార్ డెంటల్ కాలేజ్, తక్కెళ్లపాడు.

 

🔹 ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ శ్రీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్* హాజరు.

🔹 కొత్తగా చేరిన విద్యార్థులకు అభినందనలు – మంచి డాక్టర్లుగా ఎదగాలని ఆకాంక్ష

🔹 విద్య ఉద్యోగం కోసం మాత్రమే కాదు – సమాజ సేవ కోసం కూడా కావాలి

🔹 క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుత ప్రవర్తన అత్యవసరం.

🔹 తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి.

 

🚫 *డ్రగ్స్ & మాదకద్రవ్యాలపై హెచ్చరిక*

 

🔸 డ్రగ్స్ వ్యక్తిగత విషయం కాదు – దేశ భద్రతకు ముప్పు.

🔸 గోల్డెన్ క్రెసెంట్ & గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల నుంచి భారత్‌లోకి డ్రగ్స్ ప్రవేశం.

🔸 డ్రగ్స్ కొనుగోలు = ఉగ్రవాదానికి పరోక్ష ఆర్థిక సహాయం.

🔸 NDPS చట్టం ప్రకారం 10–20 సంవత్సరాలు జైలు + భారీ జరిమానాలు.

🔸 ఒకసారి అలవాటు అయితే భవిష్యత్తు నాశనం.

 

💻 *సైబర్ నేరాలపై అవగాహన*

 

🔸 దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ క్రైమ్స్.

🔸 “డిజిటల్ అరెస్ట్”, “సీబీఐ కాల్” వంటి మోసాలకు గురికాకండి.

🔸మీ పెద్దవారికి అవగాహన కల్పించండి.

🔸 ప్రకాశం జిల్లా అద్దంకిలో రూ.1.15 కోట్లు మోసం ఉదాహరణ

🔸 సందేహాస్పద కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

🔸 సోషల్ మీడియాలో చాటింగ్/వీడియోల వల్ల బ్లాక్‌మెయిల్‌కు గురయ్యే ప్రమాదం

🔸 ఐటీ చట్టం కింద కఠిన చర్యలు తప్పవు.

 

🎯 *యువతకు సూచనలు*

 

🔸 స్ట్రెస్‌కు లోనవ్వకుండా లక్ష్యాలపై దృష్టి.

🔸 క్రీడలు, యోగా, ధ్యానం – సానుకూల మార్గాలు.

🔸 స్నేహితుల ఒత్తిడికి లోనుకాకండి.

🔸 సమస్యలు ఉంటే తల్లిదండ్రులు – టీచర్లు – కౌన్సిలర్లతో మాట్లాడండి.

 

🏫 *భవిష్యత్ కార్యక్రమాలు*

 

🔸 డ్రగ్స్, సైబర్ అవగాహన మరియు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక సిలబస్.

🔸 రాష్ట్రవ్యాప్తంగా వందమంది విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు.

 

🔚 *చివరగా – బాధ్యతాయుత పౌరులుగా ఎదిగి దేశానికి గర్వకారణం కావాలని ఆకాంక్ష*

 

                🦅*ఈగల్ ఆంధ్రప్రదేశ్*🦅

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ; ఒక రోజు ముందే పెన్షన్ల పంపినీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ...
By Kothuru Murali 2026-02-28 13:02:03 0 83
Andhra Pradesh
నందవరంలో శ్రీమాతా బంగారం అవ్వ దేవాలయమును దర్శించుకున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి
నందవరం మండలం, గ్రామం నేడు ఆధ్యాత్మికోత్సాహంతో కళకళలాడింది. భక్తి పరవశంలో మునిగిపోయిన గ్రామ ప్రజల...
By Boya Dasthagiri 2026-04-02 10:03:20 0 220
Andhra Pradesh
పోలియో చుక్కల కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే!!
కర్నూలు : డోన్ :  డోన్ పట్టణంలోని K.V.S కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో...
By Hari Krishna 2025-12-21 10:24:18 0 162
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుపతిలో పీ4 వార్షికోత్సవం... మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు.
పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పీ4 (పేదరికంపై గెలుపు) కార్యక్రమం...
By Pagadala Venkateswar 2026-03-31 03:47:09 0 114
Andhra Pradesh
గూడూరు బస్టాండ్ సర్కిల్ నందు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని ధర్నా... కార్మికుల ను విస్మరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పతనం ఖాయమని హెచ్చరిక,..,(సీఐటీయూ)
మే డే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ గూడూరులో...
By mahaboob basha 2025-06-20 15:49:37 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com