కృష్ణ ఫౌండేషన్ ద్వారా నిర్మించిన గ్రామం ముఖద్వారం ప్రారంభోత్సవం పామర్రు ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర

0
131

18/1/2026.

పెరిసెపల్లి గ్రామం,

పామర్రు మండలం.

 

 *సమాజంలో అట్టడుగున ఉన్న పేదల సాధికారత P4 పద్దతి ద్వారా సాధ్యం::తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు*

పామర్రు మండలం పెరిసేపల్లి గ్రామంలో చెరుకూరి సుబ్బారావు మంజుల దంపతుల జ్ఞాపకార్ధం కృష్ణా ఫౌండేషన్ ద్వారా నిర్మించిన నిర్మించిన గ్రామ ముఖద్వారం ప్రారంభోత్సవం లో మంత్రి కొల్లు రవీంద్ర పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా rtc చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గార్లతో కలిసి మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ...ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడానికి p4 పద్ధతిని ప్రవేశపెట్టారని దీని ద్వారా సమాజంలో సంపాదనలో ఉన్నతస్థాయి ఉన్న కుటుంబాలు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు సమాజంలో అట్టడుగున పెదలను ప్రభుత్వ సహకారంతో ఆదుకోవడం ద్వారా వారి అభివృద్ధి తీర్పాటునివ్వవచ్చు అని అదే విధంగా గ్రామాల అభివృద్ధి సాధించవచ్చన్నారు.

 

మంత్రి కొల్లు రవీంద్ర గారు పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారు Rtc చైర్మన్ కొనగళ్ళ నారాయణ గారు మాట్లాడుతూ పెరిసేపల్లి గ్రామ అభివృద్ధికి కృష్ణా ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు.

 

ఈ కార్యక్రమంలో కృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెరుకూరి కృష్ణమూర్తి,సిద్దార్థ్, గొట్టిపాటి లక్ష్మీదాస్,ప్రసాద్,మరియు ఫౌండేషన్ నిర్వాహకులు గ్రామస్తులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
చీరాల - పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటో ఢీకొని అక్కడికక్కడే...
By Vadlamudi NagaVenkat 2026-04-02 09:10:15 0 322
Telangana
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్.. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ...
By Sidhu Maroju 2025-06-16 08:29:27 0 1K
Andhra Pradesh
రెండు కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు
*రూ.2 కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు*   ఆంద్రప్రదేశ్ నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన...
By Rajini Kumari 2026-01-20 11:04:15 0 121
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహన ర్యాలీ
భద్రత వారోత్సవాల్లో భాగంగా పుంగనూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-01-13 09:19:10 0 125
Andhra Pradesh
నూతన సంవత్సరలో వేడుకల్లో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే:
కర్నూలు : కోడుమూరు : 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కోడుమూరు నియోజకవర్గానికి చెందిన...
By Hari Krishna 2026-01-01 16:16:19 0 171
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com