దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం

0
89

నెహ్రు నగర్ వెంకటాద్రి పేటలోని, వృద్ధుల అనాధాశ్రమంలో, దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగినది , మరియు ఏటి అగ్రహారంలోని ఝాన్సీ మాత అనాధాశ్రమం లోనూ ,రాత్రిపూట గవర్నమెంట్ హాస్పటల్ ఎదురు, రైల్వేస్టేషన్ ఎదురు ,మార్కెట్ సెంటర్లో అనాధలుగా సలిలో దుప్పటి లేకుండా పొడుకొని ఉన్నటువంటి, అనాధలకు దుప్పట్ల పంపిణీ జరిగినది, సుమారుగా 300దుప్పట్లను వాకర్స్ అసోసియేషన్ వారు పంపిణీ చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు దుర్గారావు ప్రధాన కార్యదర్శి యర్రగోపు నాగేశ్వరరావు సభ్యులు ఆయశెట్టి శ్రీనివాస్ మానుకొండ సుబ్బారెడ్డి ,రాగం సదాశివరావు , సికా శ్రీనివాస్ కుమార్ వెంకట్రావు ,కటారి మల్లికార్జున రావు , ఏ ఎస్ టి సాయి ,గ్రంధి శ్రీనివాస్ ,మరియు సభ్యులు పాల్గొని దుప్పట్లో పంచటం జరిగినది ,

Search
Categories
Read More
Andhra Pradesh
APSET 2025: ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలు, దరఖాస్తు, ఫీజు వివరాలు చూడండి
APSET 2025: డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు,...
By Siva Bhaskar 2025-12-31 04:25:42 0 177
Telangana
ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  దుండిగల్  అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని...
By Sidhu Maroju 2025-11-28 05:58:19 0 96
Andhra Pradesh
ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్.. ఆ ప్రాంతానికి మహర్దశ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన...
By Pagadala Venkateswar 2026-01-17 10:44:44 0 56
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com