దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం

0
135

నెహ్రు నగర్ వెంకటాద్రి పేటలోని, వృద్ధుల అనాధాశ్రమంలో, దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగినది , మరియు ఏటి అగ్రహారంలోని ఝాన్సీ మాత అనాధాశ్రమం లోనూ ,రాత్రిపూట గవర్నమెంట్ హాస్పటల్ ఎదురు, రైల్వేస్టేషన్ ఎదురు ,మార్కెట్ సెంటర్లో అనాధలుగా సలిలో దుప్పటి లేకుండా పొడుకొని ఉన్నటువంటి, అనాధలకు దుప్పట్ల పంపిణీ జరిగినది, సుమారుగా 300దుప్పట్లను వాకర్స్ అసోసియేషన్ వారు పంపిణీ చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు దుర్గారావు ప్రధాన కార్యదర్శి యర్రగోపు నాగేశ్వరరావు సభ్యులు ఆయశెట్టి శ్రీనివాస్ మానుకొండ సుబ్బారెడ్డి ,రాగం సదాశివరావు , సికా శ్రీనివాస్ కుమార్ వెంకట్రావు ,కటారి మల్లికార్జున రావు , ఏ ఎస్ టి సాయి ,గ్రంధి శ్రీనివాస్ ,మరియు సభ్యులు పాల్గొని దుప్పట్లో పంచటం జరిగినది ,

Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్
For scrolls   అమరావతి   *కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని...
By Rajini Kumari 2025-12-17 09:36:56 0 168
Rajasthan
Rajasthan Seeks Own Defence Manufacturing Corridor in State
At a military seminar in Jaipur on July 15, Lt Gen Manjinder Singh of Southwestern Command...
By Bharat Aawaz 2025-07-17 07:19:29 0 1K
Andhra Pradesh
చింతల వంక దగ్గర ఒంటరి ఏనుగు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మండలానికి సంబంధించిన తూర్పు...
By Kothuru Murali 2025-12-27 17:00:31 0 124
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com